Breaking News: పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

న్యూఢిల్లీ/ముంబై, ఏపీబీ న్యూస్: దేశంలో కాగితపు నోట్ల స్థానంలో అత్యంత మన్నికైన పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్…

Breaking News: ఢిల్లీలో సైబర్ ముఠా గుట్టురట్టు.. 21 మంది తెలుగు మహిళా టెలికాలర్ల అరెస్ట్..

హైదరాబాద్/ఢిల్లీ, ఏపీబీ న్యూస్: అమాయక ప్రజలను తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని నమ్మించి రకరకాల ఛార్జీల పేరిట రూ.కోట్లలో బురిడీ కొట్టిస్తున్న…

APB News Exclusive: నల్లగొండ కాంగ్రెస్ పై.. బీఆర్ఎస్ 2014 ఫార్మాల ప్రయోగం?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ను బలహీనపర్చే…

నాగార్జునసాగర్ తీరాన ఘనంగా వరుణ మహాయాగం

నల్లగొండ ప్రతి నిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్ వద్ద కృష్ణా…

Breaking News: మద్యం మత్తులో ఆర్‌ఎంపీ ఇంజెక్షన్?..వైద్యం వికటించి విద్యార్థిని మృతి..

కొణిజర్ల/ఖమ్మం, ఏపీబీ న్యూస్: వైద్యుల నిర్లక్ష్యం, క్వాక్స్ల అవతారమెత్తిన ఆర్ఎంపీల ఆరాచకానికి మరో ప్రాణం బలయ్యే ఘోర ఉదంతం ఖమ్మం జిల్లాలో…

Breaking News: శ్రీచైతన్య స్కూల్లో దారుణం.. టెన్త్ విద్యార్థిపై బూట్లతో తొక్కి ర్యాగింగ్..

మేడ్చల్/జవహర్నగర్, ఏపీబీ న్యూస్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్లో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. పదో తరగతి…

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. ఆశగా ఎదురుచూస్తున్న రైతులు

నల్గొండ, ఏపీబీ న్యూస్: ఎగువన శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద నీటి ప్రవాహం క్రమంగా…

Humanity: మానవత్వం చాటుకున్న దుబ్బాక ఎమ్మెల్యే

దుబ్బాక/మిర్దొడ్డి, ఏపీబీ న్యూస్: ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి తన ఉదారతను, మానవత్వాన్ని…

ఆర్కేపురంలో ఆత్మీయ సమ్మేళనం..

హైదరాబాద్/ఆర్కేపురం, ఏపీబీ న్యూస్: ఆర్కేపురం డివిజన్లోని అల్కాపురి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి…

రైతులకు హెచ్చరిక: సాగర్ నీళ్లు తాగునీటికే పరిమితం.. సాగునీరు ఇచ్చే ప్రసక్తే లేదు: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, ఏపీబీ న్యూస్: తీవ్రమైన ఎల్ నినో (El Niño) ప్రభావం కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా డెడ్…

Breaking News: మాదారం చెరువు ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు

నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లా మాదారం చెరువు ఆక్రమణల వ్యవహారం మళ్లీ వివాదాస్పదంగా మారింది. చెరువు ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ…

రైతులకు షాకింగ్ న్యూస్: సాగర్ ఆయకట్టు పరిధిలో వరి వేయొద్దు: మంత్రులు ఉత్తమ్, తుమ్మల

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో డెడ్ స్టోరేజ్కు చేరుకోవడంతో ఈ ఖరీఫ్ సీజన్లలో…

Share