Breaking News: బక్రీద్ వేళ పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. చెక్‌పోస్టుల వద్ద 24 గంటల నిఘా..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్ (మే 19): బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పశువుల రవాణాపై పశువైద్య శాఖ గట్టి…

Breaking News: నల్లగొండలో.. కుళ్ళిన మాంసం, కల్తీ టీ పొడి.. బయట తింటున్నారా జాగ్రత్త!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా నల్లగొండ నగరంలో ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’…

యాదగిరిగుట్టలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయం..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశాల నిర్వహణలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ…

APB News Exclusive: ‘హైబ్రిడ్ కాంగ్రెస్’ తో జగదీష్ హీట్!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్లో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు…

APB News Exclusive: ఒక మంత్రి  ‘రా…బే’అంటడు.. ఇంకో మంత్రి ‘ల’ మించి దిగడు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ, సూర్యాపేట జిల్లా మంత్రులు రాత్రి అయితే చాలు బూతు పురుణం ఎత్తుకుంటారని మాజీ మంత్రి,…

Breaking News: అమెరికాలో ఘోర ప్రమాదం.. నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థిని నవ్య దుర్మరణం..

నార్కెట్పల్లి (నల్లగొండ), ఏపీబీ న్యూస్: అమెరికాలో స్థిరపడి కన్నవారి కలలను నిజం చేయాలనుకున్న ఆ నిరుపేద కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.…

Alert: తెలంగాణలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్.. మధ్యాహ్నం బయటకు రావొద్దు..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో రాబోయే నాలుగు రోజుల పాటు…

పోక్సో కేసులో సంచలనం: 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో చట్టపరమైన చర్యలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వైపు మళ్లాయి.…

Breaking News: Video.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: దామరచర్ల పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTP) పరిసరాల్లో ఆదివారం ప్రమాద ఘంటికలు మోగాయి.…

Breaking News: ఎబోలా కల్లోలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO..

అంతర్జాతీయ డెస్క్, ఏపీబీ న్యూస్: ప్రపంచాన్ని మరో మహమ్మారి భయం వెంటాడుతోంది. ఆఫ్రికా దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో…

Breaking News: కంట్లో కారం చల్లి.. తల్లీకూతురిని గొంతు నులిమి చంపిన దుండగులు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు…

Breaking News: నేటి నుండి మూడు నెలల పాటు ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్ పరిధిలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది.…

Share