యాదాద్రి, ఏపీబీ న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఆలయ విస్తరణ, భక్తుల సౌకర్యాల…
నల్లగొండ, ఏపీబీ న్యూస్: బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరల్చి నగదు దోచుకుంటున్న అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు నల్గొండ డీఎస్పీ(DSP) కె. శివరాం…
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) కానిస్టేబుల్/ఫైర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మీరు ఖాళీ వివరాలపై ఆసక్తి కలిగి ఉంటే మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసి ఉంటే, మీరు నోటిఫికేషన్ను చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్/ఫైర్ః…
లక్నో, ఏపీబీ న్యూస్: అందం చందాల కోసం వాడే ఫిల్టర్లు ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చాయి. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన సోషల్ మీడియా పరిచయాల వెనుక ఉన్న చేదు నిజాలను బయటపెట్టింది. అసలేం జరిగింది?…
అంతర్జాతీయ డెస్క్, ఏపీబీ న్యూస్: ప్రపంచాన్ని మరో మహమ్మారి భయం వెంటాడుతోంది. ఆఫ్రికా దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో బుందిబుగ్యో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. మే 16 నాటికే పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో, డబ్ల్యూహెచ్ఓ (WHO)…
హెల్త్ డెస్క్, ఏపీబీ న్యూస్: వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహారాలను పక్కన పెట్టి, చలవ చేసే మరియు హైడ్రేటెడ్గా ఉంచే ఆహారాలను తీసుకోవడం…