హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలోని అన్నదాతలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా, ధాన్యం సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో కొనుగోళ్ల పురోగతిని అడిగి తెలుసుకున్న సీఎం, విధుల్లో…