నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: శ్రీశైలం సొరంగం పనులకు ఇక మరింత వేగం రానుంది. ఎస్ఎల్బీసీ(SLBC) టన్నెల్ నిర్మాణంలో అత్యంత ప్రమాదకరమైన ఫైర్ జోన్ వద్ద డ్రైవింగ్ టన్నెల్ తవ్వకం పూర్తికావడంతో కీలక అడ్డంకి తొలగింది. దీంతో ఇప్పటివరకు ఎదురైన సాంకేతిక…
సూర్యాపేట ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మున్సిపల్ అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర తీవ్ర కలకలం రేపింది. న్యాయం చేయాలంటూ నిరసన తెలిపిన బాధితులపై కోదాడ టౌన్ సీఐ (CI) నడిరోడ్డుపై దాష్టీకానికి పాల్పడటం, కాలర్…
హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) వేడుకలు కోలాహలంగా సాగాయి. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ…
వాషింగ్టన్ / టెక్ డెస్క్ ఏపీబీ న్యూస్: సోషల్ మీడియా ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ‘ట్విట్టర్’ (Twitter) బ్రాండ్ మళ్లీ తిరిగొచ్చింది. ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ను కొనుగోలు చేసి దాని పేరును ‘X‘ గా మార్చిన విషయం తెలిసిందే.…
అంతర్జాతీయ డెస్క్, ఏపీబీ న్యూస్: ప్రపంచాన్ని మరో మహమ్మారి భయం వెంటాడుతోంది. ఆఫ్రికా దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో బుందిబుగ్యో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. మే 16 నాటికే పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో, డబ్ల్యూహెచ్ఓ (WHO)…
హెల్త్ డెస్క్, ఏపీబీ న్యూస్: వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహారాలను పక్కన పెట్టి, చలవ చేసే మరియు హైడ్రేటెడ్గా ఉంచే ఆహారాలను తీసుకోవడం…