హైదరాబాద్/ఆర్కేపురం, ఏపీబీ న్యూస్: ఆర్కేపురం డివిజన్లోని అల్కాపురి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహేశ్వరం శాసనసభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ కాలనీల ప్రతినిధులు, ప్రజలతో నేరుగా…