హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన పలువురు కీలక నేతలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) క్రమశిక్షణా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన…
సూర్యాపేట ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన భార్యాభర్తల జంట హత్య కేసులో జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఈ దారుణ హత్యోదంతంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మోతే పోలీస్…
హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డి వెల్లడించారు. బ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన.. సోమవారం బిఆర్ అంబేద్కర్…
మండ్య, ఏపీబీ న్యూస్: కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఓ విచిత్రమైన, ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. రోడ్లపై అడుక్కుంటూ జీవితాన్ని గడిపిన ఒక వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె నివాసంలో సోదాలు చేసిన కుటుంబ సభ్యులకు మైండ్ బ్లాంక్ అయ్యే…
అంతర్జాతీయ డెస్క్, ఏపీబీ న్యూస్: ప్రపంచాన్ని మరో మహమ్మారి భయం వెంటాడుతోంది. ఆఫ్రికా దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో బుందిబుగ్యో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. మే 16 నాటికే పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో, డబ్ల్యూహెచ్ఓ (WHO)…
హెల్త్ డెస్క్, ఏపీబీ న్యూస్: వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహారాలను పక్కన పెట్టి, చలవ చేసే మరియు హైడ్రేటెడ్గా ఉంచే ఆహారాలను తీసుకోవడం…