న్యూఢిల్లీ/భువనగిరి, ఏపీబీ న్యూస్: భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కీలకమైన రోడ్డు భద్రతా పనులు, రహదారుల మౌలిక వసతులు మరియు రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా,…