నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అధికారులు, ఉద్యోగులకు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ రచ్చకెక్కింది.…
Category: Breaking News
Your blog category
Breaking News: మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. డీసీఎం ఢీకొని తల్లి, కుమారుడు దుర్మరణం..
మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: అతివేగం మరో రెండు ప్రాణాలను బలితీసుకుంది. మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు…
Breaking News: విద్యార్థుల కోసం అల్పాహారం, ఇంటర్ వరకు ఉచిత భోజనం..
భువనగిరి, ఏపీబీ న్యూస్: ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ…
Breaking News: రైతు ముంగిటకే కొనుగోలు కేంద్రాలు.. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది: మంత్రి ఉత్తమ్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: దేశంలోనే వరి సాగులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…
Breaking News: పోషించే స్తోమత లేక ఆడ శిశువును అమ్మేసిన తల్లిదండ్రులు..
మెదక్, ఏపీబీ న్యూస్: అర్ధాకలితోనైనా కడుపున పుట్టిన బిడ్డను సాదుకోవాల్సిన తల్లిదండ్రులే కసాయిలుగా మారారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి…
APB News Exclusive: వడ్ల రవాణాలో బోగస్ లారీలు..!
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లాలో వడ్ల రవాణా టెండర్ల వ్యవహారంలో భారీ గోల్మాల్ జరిగింది. కాంట్రాక్టర్ల వద్ద సరిపడా లారీలు…
నెలకు ఒకసారి ప్రభుత్వ బడిని సందర్శించాలి: మండలి చైర్మన్ గుత్తా
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రాథమిక సూత్రమని, అటువంటి విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి…
Breaking News: ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్కు మోసం.. ఎస్ఐ సురేష్ కుమార్ సస్పెండ్..
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక పోలీసు అధికారి, తోటి ఉద్యోగినిని ప్రేమ పేరుతో వంచించిన ఘటన పోలీసు వర్గాల్లో…
Breaking News: అన్నదాత ఆక్రందన.. కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహం.. ధాన్యం బస్తాలకు నిప్పు
నార్కట్పల్లి, ఏపీబీ న్యూస్: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.…
Breaking News: తిరుమల శ్రీవారి టికెట్లలో బయటపడిన అవకతవకలు.. టికెట్పై రూ. 3,000 వరకు దోపిడీ..
తిరుమల, ఏపీబీ న్యూస్: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేచి చూసే సామాన్య భక్తులకు అక్రమార్కులు సాఫ్ట్వేర్ ‘షాక్’…
Breaking News: మరింత పెరగనున్న పసిడి ధరలు కారణం ఇదే..
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి దిగుమతి అయ్యే…