షాకింగ్ న్యూస్: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల బాదుడు.. లోక్‌సభలో బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: దేశంలో రోజువారీ డిజిటల్ లావాదేవీలకు అత్యంత ప్రజాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారులకు కేంద్ర…

Breaking News: “వాడెవడో నాకు సంబంధం లేదు”: కన్న కొడుకు సంచలన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కౌంటర్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తన తండ్రి నుంచే తనకు ప్రాణహాని ఉందంటూ రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కన్న కొడుకు…

తెలంగాణ తెచ్చుకోవడమే ప్రొఫెసర్ జయశంకర్ జీవిత లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన జీవిత ప్రధాన లక్ష్యంగా చివరి శ్వాస వరకు కృషి చేసిన మహనీయుడు…

Breaking News: ప్రేమ వివాహం వివాదం.. కొడుకుపై దాడి చేయించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్?

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాజేంద్రనగర్ కాంగ్రెస్ నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేకెత్తించే ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్…

APB News Exclusive: గ్రాడ్యుయేట్ బరిలో గుత్తా అమిత్?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్లో ఆసక్తికర చర్చ మొదలైంది. వచ్చే ఏడాది…

Breaking News: శ్రీశైలం ప్రాజెక్టుకు పొంగిపొర్లుతున్న వరద..

శ్రీశైలం, ఏపీబీ న్యూస్: కృష్ణా పరివాహక ప్రాంతం (క్యాచ్మెంట్ ఏరియా)లో కురుస్తున్న విస్తారమైన వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం…

Breaking News: గాంధీ జయంతి నాటికి చెత్తరహిత మిర్యాలగూడ: కలెక్టర్ కీలక ఆదేశాలు

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: రాబోయే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి మిర్యాలగూడ మున్సిపాలిటీని పూర్తిస్థాయి ‘చెత్తరహిత మున్సిపాలిటీ’గా తీర్చిదిద్దాలని నల్గొండ…

దిల్‌సుఖ్‌నగర్ లో “తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి” కారు హల్‌చల్: స్థానికుల ఆగ్రహం

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాజధాని హైదరాబాద్ నగరం దిల్సుఖ్నగర్ ప్రాంతంలో “తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి” అనే పేరుతో ఉన్న ఒక…

రోడ్డు ప్రమాదాల నివారణకు మిర్యాలగూడ బ్లాక్ స్పాట్ల పరిశీలన: ఎస్పీ

మిర్యాలగూడ/నల్గొండ, ఏపీబీ న్యూస్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టి, వాహనదారుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర…

Breaking News: యాదాద్రి ట్రస్ట్ బోర్డుపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది.…

Breaking News: వాళ్లు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పా.. దాంట్లో తప్పేముంది?: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఇటీవల సస్పెన్షన్కు గురై తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసుల విచారణలో…

Breaking News: తెలంగాణలో 60 లక్షల ఓట్లు కట్?

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన జరగనుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల…

Share