నల్లగొండ, ఏపీబీ న్యూస్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని, మండల ప్రత్యేక అధికారులు స్వయంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని…
Category: Popular
Breaking News: బండి సంజయ్ తల్లికి గుండెపోటు.. మెడికవర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స..
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.…
Video:ప్రియురాలి మోసం.. పసిబిడ్డ విక్రయం.. యువకుడి ఆత్మహత్య..
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ప్రేమించిన అమ్మాయి కోసం సర్వస్వం ధారపోసిన ఆ యువకుడికి చివరకు దక్కింది అవమానం, ఆవేదన మాత్రమే. తన…
APB News Impact: వడ్ల లారీల కాంట్రాక్టర్లకు.. మంత్రి ఉత్తమ్ వార్నింగ్..
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కొనుగోలు సెంటర్ల నుంచి వడ్లను రవాణా చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని సివిల్…
APB News Exclusive: నల్లగొండ ఐసీడీఎస్(ICDS) లో.. రచ్చకెక్కిన కోల్డ్ వార్..
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అధికారులు, ఉద్యోగులకు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ రచ్చకెక్కింది.…
Breaking News: మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. డీసీఎం ఢీకొని తల్లి, కుమారుడు దుర్మరణం..
మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: అతివేగం మరో రెండు ప్రాణాలను బలితీసుకుంది. మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు…
Breaking News: విద్యార్థుల కోసం అల్పాహారం, ఇంటర్ వరకు ఉచిత భోజనం..
భువనగిరి, ఏపీబీ న్యూస్: ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ…
Breaking News: రైతు ముంగిటకే కొనుగోలు కేంద్రాలు.. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది: మంత్రి ఉత్తమ్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: దేశంలోనే వరి సాగులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…
Breaking News: పోషించే స్తోమత లేక ఆడ శిశువును అమ్మేసిన తల్లిదండ్రులు..
మెదక్, ఏపీబీ న్యూస్: అర్ధాకలితోనైనా కడుపున పుట్టిన బిడ్డను సాదుకోవాల్సిన తల్లిదండ్రులే కసాయిలుగా మారారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి…
APB News Exclusive: వడ్ల రవాణాలో బోగస్ లారీలు..!
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లాలో వడ్ల రవాణా టెండర్ల వ్యవహారంలో భారీ గోల్మాల్ జరిగింది. కాంట్రాక్టర్ల వద్ద సరిపడా లారీలు…
నెలకు ఒకసారి ప్రభుత్వ బడిని సందర్శించాలి: మండలి చైర్మన్ గుత్తా
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రాథమిక సూత్రమని, అటువంటి విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి…