Breaking News: సాగర్ డ్యాంపై జవాన్ల ‘చేపల వేట’.. మధ్యాహ్నం వల వేశారు.. సాయంత్రానికి బదిలీ..

నాగార్జునసాగర్, ఏపీబీ న్యూస్: అత్యంత కీలకమైన మరియు రక్షణ పరంగా సున్నితమైన నాగార్జునసాగర్ డ్యాం వద్ద భద్రతా విధులను నిర్వహించాల్సిన జవాన్లు,…

Braking News: వేసవి వేడిని తట్టుకోవాలంటే జేబులో ‘ఉల్లిపాయ’ పెట్టుకోండి: కేంద్ర మంత్రి సింధియా

న్యూఢిల్లీ/గ్విలియర్, ఏపీబీ న్యూస్: భారతదేశం అంతటా ఎండలు మండిపోతున్న వేళ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనదైన…

భార్య కిరాతకం: భర్త(జర్నలిస్ట్ రాము), కూతురిని చంపి.. మూడు రోజులు శవాలతోనే..

నేలకొండపల్లి/ఖమ్మం, ఏపీబీ న్యూస్: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుర్హాన్పురంలో మనుషుల మెదడు మొద్దుబారిపోయే దారుణమైన సంఘటన జరిగింది. ఒక జర్నలిస్టు…

దారుణం: నాన్ వెజ్ వండమన్నందుకు.. కొడవలితో భర్త మెడ నరికి చంపిన భార్య..

కామారెడ్డి, ఏపీబీ న్యూస్: క్షణికావేశం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా, కోపంలో భార్య చేసిన…

Breaking News: నల్గొండ: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి..

నల్గొండ, ఏపీబీ న్యూస్ (ఏప్రిల్ 27): నల్గొండ పట్టణ శివారులోని అద్దంకి-నార్కట్పల్లి హైవేపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగసాని…

APB News Exclusive: నాగార్జునసాగర్ లో ఖాకీ ‘పాలిటిక్స్’

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో ఖాకీ ‘పాలిటిక్స్’ రచ్చకెక్కుతున్నాయి. అధికార పార్టీ లీడర్లతో అంటకాగుతున్న ఖాకీలు…

జనగణన 2027: రేపటి నుంచే స్వీయ గణన ప్రారంభం.. ఇలా నమోదు చేసుకోండి..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా రేపటి (ఏప్రిల్ 26) నుండి జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. శనివారం…

మలేరియా రహిత సమాజమే లక్ష్యం: ఘనంగా నార్సింగిలో ప్రపంచ మలేరియా దినోత్సవం..

నార్సింగి/రంగారెడ్డి, ఏపీబీ న్యూస్ (ఏప్రిల్ 25): ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో…

చౌళ్ల రామారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం: బాటసారులకు ఊరట..

అడ్డగూడూరు, ఏపీబీ న్యూస్: ఎండలు మండిపోతున్న వేళ ప్రయాణికులు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ల రామారం గ్రామంలో…

ఆర్టీసీ కార్మికుల పక్షపాతి మన ప్రభుత్వం: సమ్మె విరమణపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం హర్షం

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: గత మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, కార్మికుల సంక్షేమం పట్ల కాంగ్రెస్…

కేసీఆర్ ఇప్పుడు ‘మర మనిషి’.. తెలంగాణ ఆత్మ కోసం పుట్టిందే ‘తెలంగాణ రాష్ట్ర సేన’: కవిత

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతూ కవిత గారు తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.…

Breaking News: లక్కీ డ్రాప్స్ కోసం గొడవ.. స్నేహితుడి మర్డర్..

బొమ్మలరామారం/భువనగిరి, ఏపీబీ న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామంలో జరిగిన మధు హత్య కేసులో కీలక మలుపు…

Share