జిల్లాలో 88.63 శాతం SIR డిజిటలైజేషన్ పూర్తి: కలెక్టర్

నల్గొండ, ఏపీబీ న్యూస్: జిల్లాలో స్పెషల్ ఇంటిన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 88.63 శాతం ఎన్యూమరేషన్ ఫారాల…

Breaking News: పనిచేస్తే ఉండండి లేదంటే రాజీనామా చేయండి.. ట్రాన్స్‌కో సీఎండీ కి ఎమ్మెల్యే రాజగోపాల్ సీరియస్ వార్నింగ్..

మునుగోడు, ఏపీబీ న్యూస్: రాబోయే రోజుల్లో ఎల్ నినో (El Niño) ప్రభావంతో వర్షాలు తగ్గి వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం…

Breaking News: లెక్చరర్ అవమానించడంతో ఇంటర్‌ విద్యార్థి(434/440) ఆత్మహత్య..

గద్వాల, ఏపీబీ న్యూస్: ఉపాధ్యాయుల వేధింపులు, తరగతి గదిలో జరిగిన తీవ్ర అవమానం తాళలేక ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి ప్రాణాలు తీసుకున్న…

రూ.73 కోట్ల ధాన్యం కుంభకోణం: పరారీలో ఉన్న వట్టె జానయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశ్రయం?

సూర్యాపేట/నల్గొండ, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లాలో రూ.73 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైన ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్పీ…

Breaking News: టీఆర్‌పీ(TRP) పార్టీ నేత వట్టె జానయ్య యాదవ్‌పై పీడీ యాక్ట్!

సూర్యాపేట, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా పరిధిలో రూ.73 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం అక్రమ మాయం ఉదంతం తీవ్ర కలకలం…

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తగ్గేదేలే: “నాకు టికెట్ ఇచ్చింది ఏఐసీసీ, రాజగోపాల్ రెడ్డి కాదు”: ఎమ్మెల్యే మందుల సామేలు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం మరింత ఉత్కంఠగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…

Breaking News: తుంగతుర్తి కాంగ్రెస్‌లో ముదిరిన మాటల యుద్ధం: ఎమ్మెల్యే మందుల సామేలుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఎమ్మెల్యే మందుల సామేలు…

Breaking News: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెంటల్ ఎక్కింది: ఎమ్మెల్యే మందుల సామేలు ఫైర్

సూర్యాపేట/తిరుమలగిరి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి…

Breaking News: తుంగతుర్తి రాజకీయంలో మంటలు.. ముందు నీ మునుగోడు మురికి కడుక్కో: ఎమ్మెల్యే మందుల సామేలు

సూర్యాపేట/తిరుమలగిరి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు విలేకరుల సమావేశం నిర్వహించారు.…

APB News Exclusive: గుట్ట పక్కనే అటవీశాఖ.. నెమళ్ల గోడు వినిపించదా?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ పట్టణంలోని లతీఫ్సాబ్ గుట్టపై చేపడుతున్న ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు జాతీయపక్షి నెమళ్ల మనుగడకు…

మిర్యాలగూడలో 82.59 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తి: మాజీ ఎంపీ బడుగుల

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో జరుగుతున్న SIR కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ మండలాల వారీగా సమగ్ర సమీక్షా…

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్

నల్లగొండ బ్యూరో, ఏపీబీ న్యూస్: గ్రామీణ మహిళలు డ్రోన్ సాంకేతికతను అందిపుచ్చుకుని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మారడమే…

Share