APB News Exclusive: ఎపిసోడ్ -8: కతాలగూడలో భూముల్లో.. తవ్వేకొద్ది అక్రమాలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ పరిధిలోని కతాలగూడ డివిజన్ లో భూముల వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త అక్రమాలు వెలుగులోకి…

వేగం కాదు.. ప్రాణాలతో గమ్యం చేరడం ముఖ్యం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

చిట్యాల/నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ “ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ” లో భాగంగా నల్లగొండ…

ముస్లిం మైనార్టీల కోసం రూ.10 కోట్లతో అత్యాధునిక షాదీఖానా: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లతో పాటు అంతర్జాతీయ…

రికార్డు స్థాయి ప్రగతిపై కలెక్టర్ చంద్రశేఖర్‌కు మంత్రి కోమటిరెడ్డి అభినందనలు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రైతు సంక్షేమమే పరమావధిగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆర్అండ్బీ…

ఏన్కూరు మండలంలో తాగునీటి కష్టాలకు చెక్..! రూ.17 లక్షల నిధులు విడుదల..

ఏన్కూర్/ఖమ్మం, ఏపీబీ న్యూస్: ఎన్నికల ప్రక్రియ పూర్తికాక, ప్రత్యేక అధికారుల (Special Officers) పాలనలో ఉండి అభివృద్ధి పనుల నిధుల లేమితో…

స్కూళ్లు తెరిచేలోగా రిపేర్లు పూర్తి చేయాలి.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు..

హాలియా/నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ బడులు, సంక్షేమ వసతి…

పెరిగిన ఉష్ణోగ్రతలతో భారీ జనరేటర్‌లో అగ్నిప్రమాదం.. సైరన్ మోగడంతో పరుగులు తీసిన స్థానికులు..

ఏన్కూర్/ఖమ్మం, ఏపీబీ న్యూస్: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రాంగణంలో మంగళవారం ఘోర…

గిరిజన రైతుల ఆగ్రహం.. రుణమాఫీ వర్తించలేదంటూ గ్రామీణ బ్యాంక్ ముట్టడి..

ఏన్కూర్/ఖమ్మం, ఏపీబీ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం క్షేత్రస్థాయిలో గిరిజన పోడు రైతులకు అందకపోవడంపై ఉమ్మడి…

Breaking News: మిర్యాలగూడలో ‘నక్ష సర్వే’ స్పీడప్..! జూలై చివరి నాటికి పనులు పూర్తి చేస్తాం: కలెక్టర్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం పైలట్ పద్ధతిలో ఎంపిక చేసిన మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో ఆస్తులు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ…

APB News Exclusive: నల్లగొండలో హైటెన్షన్.. వక్ఫ్‌ వర్సెస్‌ ఘాట్‌ రోడ్డు…

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండలో రూ.140 కోట్ల వ్యయంతో లతీఫ్ సాబ్ గుట్టపై నిర్మిస్తున్న ఘాట్ రోడ్డు ప్రాజెక్టు వివాదం…

Breaking News: శ్రీశైలం డ్యామ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.. 5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు..

శ్రీశైలం, ఏపీబీ న్యూస్: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం డ్యామ్ సమీపంలో ఆదివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయ్యింది.…

APB News Exclusive: జాన్ పహాడ్ దర్గా దోపిడీకి ఏసీబీ(ACB) చెక్..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా దోపిడీకి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)…

Share