Breaking News: మే డే రోజే నోష్ ఫార్మాలో పేలిన రియాక్టర్.. 9 మంది కార్మికులకు గాయాలు..

నల్లగొండ/చిట్యాల, ఏపీబీ న్యూస్: కార్మిక దినోత్సవం నాడే కార్మికుల రక్తం చిందింది. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ఫార్మా…

రూ. 200 కోట్లతో దేవరకొండలో అభివృద్ధి పనులు.. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన..

దేవరకొండ/నల్లగొండ, ఏపీబీ న్యూస్: సమాజం బాగుపడాలంటే విద్య ఒక్కటే మార్గమని నమ్మే ప్రజా ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అత్యున్నత ప్రమాణాలతో…

Breaking News: రెండో భార్య కూతురిపై అత్యాచారయత్నం.. ఫోక్సో కోర్టు సంచలన తీర్పు..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: అతివలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యవస్థలు మరోసారి తమ పటిష్టతను చాటుకున్నాయి. మైనర్ బాలికపై అఘాయిత్యానికి…

Breaking News: పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఫారెస్ట్ బీట్ అధికారి..

కొత్తగూడెం, ఏపీబీ న్యూస్: అవినీతి రహిత పాలన కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు మాత్రం లంచాల…

APB News Exclusive: ‘మల్టీ రోల్’లో ఆర్డీఓ(RDO) అశోక్ రెడ్డి..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ ఆర్డీఓ(RDO) వై. అశోక్ రెడ్డి జిల్లా కేంద్రంలో మల్టీరోల్ పోషిస్తున్నారు. ఆయన ఒక్కరే మూడు…

నల్లగొండ: పది ఫలితాల్లో బాలికలదే టాప్..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నల్లగొండ జిల్లా మంచి ఫలితాలు నమోదు చేసింది. జిల్లాలో మొత్తం 98.47…

APB News Exclusive: మిర్యాలగూడెం కొత్త డీఎస్పీ(DSP) రాక పై ఉత్కంఠ!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ కొత్త డీఎస్పీ రాక పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శాంతిభద్రతలు అదుపు తప్పిన మిర్యాలగూడ…

Breaking News: రెడ్లు బాగుంటేనే ఊళ్లో అన్ని కులాలు బాగుంటయ్: మండలి చైర్మన్ గుత్తా

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఊళ్లలో రెడ్లు బాగుంటేనే ఆ ఊళ్లో అన్ని కులాలు బాగుంటాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి…

Breaking News: మిర్యాలగూడలో ఘోర ప్రమాదం: బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ఇద్దరికి..

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్ (ఏప్రిల్ 29): మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు – గుంటూరు రహదారి రక్తసిక్తమైంది. కేశవ డాబా సమీపంలో జరిగిన…

Breaking News: తెలంగాణ ఉద్యమకారుడైన కేసీఆర్ ను తిట్టి కవిత మర్యాద పోగొట్టుకుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, ఏపీబీ న్యూస్: చౌటుప్పల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయ…

నల్గొండకు ఆధ్యాత్మిక కళ.. వెంకన్న ఆలయానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన..

నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ పట్టణంలోని 41వ డివిజన్ పద్మావతి నగర్ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాలనీలోని పార్కులో నూతనంగా…

Breaking News: ఇసుక కోసం ‘చెక్ డ్యాం’ కూల్చివేత: అర్ధరాత్రి ఇసుక మాఫియా అరాచకం..

దేవరకద్ర/మహబూబ్నగర్, ఏపీబీ న్యూస్: నీటి చుక్క కోసం రైతు తపిస్తుంటే.. ఆ నీటిని అడ్డుగా భావించిన ఇసుక మాఫియా ఏకంగా చెక్…

Share