రైతులకు హెచ్చరిక: సాగర్ నీళ్లు తాగునీటికే పరిమితం.. సాగునీరు ఇచ్చే ప్రసక్తే లేదు: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, ఏపీబీ న్యూస్: తీవ్రమైన ఎల్ నినో (El Niño) ప్రభావం కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా డెడ్…

Breaking News: మాదారం చెరువు ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు

నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లా మాదారం చెరువు ఆక్రమణల వ్యవహారం మళ్లీ వివాదాస్పదంగా మారింది. చెరువు ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ…

తెలంగాణ తెచ్చుకోవడమే ప్రొఫెసర్ జయశంకర్ జీవిత లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన జీవిత ప్రధాన లక్ష్యంగా చివరి శ్వాస వరకు కృషి చేసిన మహనీయుడు…

ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయండి: కలెక్టర్ ఆదేశం

నల్గొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల భూసేకరణకు సంబంధించిన పెండింగ్ నిధులను విడుదల చేసినందున, జిల్లాలో చేపడుతున్న ఆయా…

APB News Exclusive: నల్లగొండ సీఎం కలలకు రేవంత్ చెక్..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి మరింత మసకబారినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరున్న…

ఇంటి దారిని అడ్డుకునే కుట్ర.. కలెక్టర్‌కు బీజేపీ, ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు

నల్లగొండ,ఏపీబీ న్యూస్: ఎన్నికల్లో పోటీ చేశారనే ఒక్క కారణంతో అధికార కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, దళిత కుటుంబాల నివాస…

వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలే ముద్దు: రైతులకు కలెక్టర్ పిలుపు

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఎల్నినో (El Niño) ప్రభావం కారణంగా రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున, జిల్లాలో…

APB News Exclusive: మంత్రి కోమటిరెడ్డి తడబాటు..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి కొత్త…

Breaking News: నల్లగొండ లో ప్రతి ఇంటికీ 24 గంటల తాగునీరు.. సీసీ రోడ్లు, డ్రైన్లు: మంత్రి కోమటిరెడ్డి హామీ

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ పట్టణ పరిధిలోని ప్రతి డివిజన్లో మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ప్రతి ఇంటా…

APB Special Story: ఇక.. మంత్రి కోమటిరెడ్డి పల్లెబాట

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. రా ష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికే…

రూ.73 కోట్ల ధాన్యం కుంభకోణం: పరారీలో ఉన్న వట్టె జానయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశ్రయం?

సూర్యాపేట/నల్గొండ, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లాలో రూ.73 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైన ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్పీ…

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తగ్గేదేలే: “నాకు టికెట్ ఇచ్చింది ఏఐసీసీ, రాజగోపాల్ రెడ్డి కాదు”: ఎమ్మెల్యే మందుల సామేలు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం మరింత ఉత్కంఠగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…

Share