Breaking News: పోషించే స్తోమత లేక ఆడ శిశువును అమ్మేసిన తల్లిదండ్రులు..

మెదక్, ఏపీబీ న్యూస్: అర్ధాకలితోనైనా కడుపున పుట్టిన బిడ్డను సాదుకోవాల్సిన తల్లిదండ్రులే కసాయిలుగా మారారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి…

APB News Exclusive: వడ్ల రవాణాలో బోగస్ లారీలు..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లాలో వడ్ల రవాణా టెండర్ల వ్యవహారంలో భారీ గోల్మాల్ జరిగింది. కాంట్రాక్టర్ల వద్ద సరిపడా లారీలు…

నెలకు ఒకసారి ప్రభుత్వ బడిని సందర్శించాలి: మండలి చైర్మన్ గుత్తా

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రాథమిక సూత్రమని, అటువంటి విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి…

Breaking News: ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు మోసం.. ఎస్ఐ సురేష్ కుమార్ సస్పెండ్..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక పోలీసు అధికారి, తోటి ఉద్యోగినిని ప్రేమ పేరుతో వంచించిన ఘటన పోలీసు వర్గాల్లో…

Breaking News: అన్నదాత ఆక్రందన.. కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహం.. ధాన్యం బస్తాలకు నిప్పు

నార్కట్పల్లి, ఏపీబీ న్యూస్: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.…

Breaking News: తిరుమల శ్రీవారి టికెట్లలో బయటపడిన అవకతవకలు.. టికెట్‌పై రూ. 3,000 వరకు దోపిడీ..

తిరుమల, ఏపీబీ న్యూస్: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేచి చూసే సామాన్య భక్తులకు అక్రమార్కులు సాఫ్ట్వేర్ ‘షాక్’…

Viral News: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో లైక్స్ కోసం ‘ఆత్మహత్య’ డ్రామా.. చివరికి..

కామారెడ్డి, ఏపీబీ న్యూస్: వ్యూస్ వస్తే చాలు, ప్రాణాలైనా పణంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నారు నేటి కాలం యువత. కామారెడ్డి పట్టణానికి చెందిన…

Breaking News: మరింత పెరగనున్న పసిడి ధరలు కారణం ఇదే..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి దిగుమతి అయ్యే…

APB News Exclusive: గుత్తా లేఖల వెనుక రాజకీయ లెక్కలు!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపైన అధికార, ప్రతిపక్ష పార్టీల్లో క్రెడిట్ పాలిటిక్స్ జోరుగా నడుస్తున్నాయి. ఒకవైపు సీనియర్…

Good News:తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచం: నిర్మాత శిరీష్ రెడ్డి

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై గత కొంతకాలంగా సాగుతున్న చర్చకు నిర్మాత శిరీష్ రెడ్డి పుల్…

Breaking News: మిల్లర్ల కు 12 గంటల డెడ్‌లైన్.. కలెక్టర్ సీరియస్ వార్నింగ్..

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్ల తీరుపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Breaking News: మిర్యాలగూడ డిఈ శ్రీనివాస చారి అవినీతిపై విచారణకు BMS డిమాండ్..

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ విద్యుత్ డివిజన్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిందని, కార్మికులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ బీఎంఎస్ ఆధ్వర్యంలో విద్యుత్…

Share