APB News Exclusive: నాగార్జునసాగర్ లో ఖాకీ ‘పాలిటిక్స్’

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో ఖాకీ ‘పాలిటిక్స్’ రచ్చకెక్కుతున్నాయి. అధికార పార్టీ లీడర్లతో అంటకాగుతున్న ఖాకీలు…

జనగణన 2027: రేపటి నుంచే స్వీయ గణన ప్రారంభం.. ఇలా నమోదు చేసుకోండి..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా రేపటి (ఏప్రిల్ 26) నుండి జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. శనివారం…

మలేరియా రహిత సమాజమే లక్ష్యం: ఘనంగా నార్సింగిలో ప్రపంచ మలేరియా దినోత్సవం..

నార్సింగి/రంగారెడ్డి, ఏపీబీ న్యూస్ (ఏప్రిల్ 25): ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో…

చౌళ్ల రామారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం: బాటసారులకు ఊరట..

అడ్డగూడూరు, ఏపీబీ న్యూస్: ఎండలు మండిపోతున్న వేళ ప్రయాణికులు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ల రామారం గ్రామంలో…

ఆర్టీసీ కార్మికుల పక్షపాతి మన ప్రభుత్వం: సమ్మె విరమణపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం హర్షం

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: గత మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, కార్మికుల సంక్షేమం పట్ల కాంగ్రెస్…

కేసీఆర్ ఇప్పుడు ‘మర మనిషి’.. తెలంగాణ ఆత్మ కోసం పుట్టిందే ‘తెలంగాణ రాష్ట్ర సేన’: కవిత

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతూ కవిత గారు తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.…

Breaking News: లక్కీ డ్రాప్స్ కోసం గొడవ.. స్నేహితుడి మర్డర్..

బొమ్మలరామారం/భువనగిరి, ఏపీబీ న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మేడిపల్లి గ్రామంలో జరిగిన మధు హత్య కేసులో కీలక మలుపు…

Breaking News: ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం.. రోడ్డెక్కిన బస్సులు..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, యాజమాన్యం మరియు ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. ఆర్టీసీ జేఏసీ…

రేపే మెగా హెల్త్ క్యాంప్.. రివర్ నిమ్స్‌లో ఉచిత కిడ్నీ పరీక్షలు..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండలోని రివర్ నిమ్స్ ఆసుపత్రిలో రేపు (ఆదివారం) ఉచిత కిడ్నీ తనిఖీ శిబిరాన్ని నిర్వహించనున్నారు. కిడ్నీ సంబంధిత…

APB News Exclusive: కాంగ్రెస్ లో నామినేటెడ్ ఫైట్..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టులు దక్కించుకునేందుకు ఆశావహుల నడుమ బిగ్ ఫైట్ నడుస్తోంది.…

Breaking News: హైకోర్టు కీలక తీర్పు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై కేసులు కొట్టివేత..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2011లో సాగర తీరం (ట్యాంక్ బండ్) వేదికగా జరిగిన ‘మిలియన్…

Breaking News: ప్రియుడి కోసం భర్తను కిరాతకంగా చంపడానికి 14 తులాల బంగారం రౌడీషీటర్లకు సుపారీ ఇచ్చిన భార్య..

ప్రొద్దుటూరు/కడప, ఏపీబీ న్యూస్: అన్యోన్యంగా ఉండాల్సిన సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. కట్టుకున్న భర్తను కాదనుకుని, ప్రియుడి మోజులో పడి…

Share