నాగార్జునసాగర్ తీరాన ఘనంగా వరుణ మహాయాగం

నల్లగొండ ప్రతి నిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్ వద్ద కృష్ణా…

రైతులకు షాకింగ్ న్యూస్: సాగర్ ఆయకట్టు పరిధిలో వరి వేయొద్దు: మంత్రులు ఉత్తమ్, తుమ్మల

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో డెడ్ స్టోరేజ్కు చేరుకోవడంతో ఈ ఖరీఫ్ సీజన్లలో…

Breaking News: కృష్ణమ్మ తీరనా రేవంత్ వరుణ యాగం..

హైదరాబాద్/నాగార్జునసాగర్, ఏపీబీ న్యూస్: దేశం మరియు రాష్ట్ర ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని, తెలంగాణపై ఎల్నినో…

APB News Exclusive: నల్లగొండ సీఎం కలలకు రేవంత్ చెక్..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి మరింత మసకబారినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరున్న…

APB News Exclusive: జిల్లా మంత్రులకు ‘ఆగస్టు గండం’!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.…

Breaking News: ఉత్తమ్‌.. ఎక్కడ చర్చకు పిలిచినా వస్తా.. కాలేశ్వరంపై అదే సిస్టమ్‌తోనే నిజం చెబుతా..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లా మంత్రులు అత్యవసర సమావేశం పేరుతో హడావుడిగా సమీక్ష నిర్వహించారని, కరవు పరిస్థితులపై ప్రభుత్వం గంభీరంగా…

మేడిగడ్డ మరమ్మతులకు రంగం సిద్ధం.. చివరి దశకు చేరుకున్న పరీక్షలు..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.…

కాళేశ్వరం గుట్టురట్టు.. కవిత మాటలతో బీఆర్ఎస్ బండారం బయటపడింది:మంత్రి ఉత్తమ్

హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వెనుక దాగి ఉన్న అసలు “ఇన్సైడ్ స్టోరీ”ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే. కవిత…

మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ: మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

నాగార్జునసాగర్, ఏపీబీ న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…

Breaking News:ఖరీఫ్ కు ఎల్‌నినో ముప్పు.. రైతులకు మంత్రి ఉత్తమ్ కీలక హెచ్చరిక..

సూర్యాపేట / కోదాడ, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి…

Breaking News: రైతు ముంగిటకే కొనుగోలు కేంద్రాలు.. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది: మంత్రి ఉత్తమ్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: దేశంలోనే వరి సాగులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…

APB News Exclusive: ఈనెల 20 నుంచి ఎస్​ఎల్బీసీ(SLBC) ఇన్​లెట్​ పనులు.. డెడ్ లైన్ ఎప్పుడంటే?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: త్వరలో శ్రీశైలం సొరంగ మార్గం ఇన్లెట్ పనులు మొదలు కానున్నాయి. మార్చి 20 నుంచి ఇన్లెట్…

Share