సాయినైసా’లో అధునాతన వైద్య సేవలు.. నల్లగొండలో కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

నల్లగొండ, ఏపీబీ న్యూస్: మెడికల్ హబ్గా మారిన నల్లగొండ పట్టణంలో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. గత ఆరేళ్ల…

మోడల్ స్కూల్‌లో కట్టెల పొయ్యిపై వంట వద్దు.. గ్యాస్ మాత్రమే వాడాలి: కలెక్టర్

శాలిగౌరారం/నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బుధవారం శాలిగౌరారం మండలంలోని వల్లాల, అడ్లూరు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.…

Breaking News: బెంగళూరులో తెలంగాణ టెక్కీల విషాదాంతం: ప్రియుడి ఆత్మహత్య తట్టుకోలేక..

బెంగళూరు/హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఐటీ హబ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడిన ఇద్దరు తెలంగాణ యువతీయువకుల ప్రేమకథ విషాదాంతమైంది. తన కళ్లముందే…

Breaking News: చికెన్ ప్రియులకు బిగ్ షాక్ – రేపటి నుంచి చికెన్ షాపులు బంద్!

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణలోని మాంసాహార ప్రియులకు ఇది చేదు వార్తే. రేపటి నుంచి (ఏప్రిల్ 1, బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా చికెన్…

Breaking News: యుద్ధం ముగిస్తే చాలు.. హార్ముజ్ మూత పడినా పర్వాలేదా? ట్రంప్ సంచలన నిర్ణయం

వాషింగ్టన్/టెహ్రాన్, ఏపీబీ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విధానంలో మరోసారి తనదైన ‘అన్ ప్రెడిక్టబుల్’ (ఊహించని) శైలిని ప్రదర్శిస్తున్నారు.…

నల్గొండ హైవేపై ‘ట్రామా కేర్ సెంటర్’ ఏర్పాటుకు చర్యలు: జిల్లా కలెక్టర్

నల్గొండ, ఏపీబీ న్యూస్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టి, విలువైన ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని…

Breaking News: ఏప్రిల్ 1 నుండి జిల్లాలో ‘ఈ-ఆఫీస్’ విధానం తప్పనిసరి: కలెక్టర్

నల్గొండ, ఏపీబీ న్యూస్: జిల్లాలో ప్రభుత్వ పాలనను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు ఏప్రిల్ 1 నుండి అన్ని ప్రభుత్వ శాఖల్లో…

అసెంబ్లీలో ‘సన్న బియ్యం’ విందు: ఎమ్మెల్యేలతో కలిసి ఆరగించిన సీఎం

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణలో పేద ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పీడీఎస్ (PDS) సన్న బియ్యం పంపిణీ…

Water War: మునుగోడు మళ్ళీ ఎడారి కాబోతుందా? సాగునీటి పంపకాల్లో అన్యాయంపై ఆందోళన!

చండూర్/మునుగోడు, ఏపీబీ న్యూస్: మునుగోడు నియోజకవర్గ సాగునీటి ప్రయోజనాల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, దీనివల్ల భవిష్యత్తులో మునుగోడు…

జాతీయ బీసీ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సాధ్వీ నిరంజన్ జ్యోతి బాధ్యతలు..

న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC) ఛైర్పర్సన్గా కేంద్ర మాజీ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి బాధ్యతలు…

రేపు ఇందిరా పార్క్ వద్ద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ‘మహా ధర్నా’: భారీగా తరలిరావాలని జేఏసీ పిలుపు!

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గళమెత్తనున్నారు. రేపు (ఆదివారం)…

Breaking News: ‘పోలీస్ అక్క’కు ప్రతిష్టాత్మక జాతీయ ‘స్కోచ్’ అవార్డు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: మహిళలు, బాలికల భద్రతే ధ్యేయంగా నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం అమలు చేస్తున్న “పోలీస్ అక్క” (Police…

Share