నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ కొత్త డీఎస్పీ రాక పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శాంతిభద్రతలు అదుపు తప్పిన మిర్యాలగూడ…
Category: జిల్లా వార్తలు
Breaking News: రెడ్లు బాగుంటేనే ఊళ్లో అన్ని కులాలు బాగుంటయ్: మండలి చైర్మన్ గుత్తా
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఊళ్లలో రెడ్లు బాగుంటేనే ఆ ఊళ్లో అన్ని కులాలు బాగుంటాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి…
Breaking News: మిర్యాలగూడలో ఘోర ప్రమాదం: బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ఇద్దరికి..
మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్ (ఏప్రిల్ 29): మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు – గుంటూరు రహదారి రక్తసిక్తమైంది. కేశవ డాబా సమీపంలో జరిగిన…
Breaking News: తెలంగాణ ఉద్యమకారుడైన కేసీఆర్ ను తిట్టి కవిత మర్యాద పోగొట్టుకుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, ఏపీబీ న్యూస్: చౌటుప్పల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయ…
నల్గొండకు ఆధ్యాత్మిక కళ.. వెంకన్న ఆలయానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన..
నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ పట్టణంలోని 41వ డివిజన్ పద్మావతి నగర్ కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాలనీలోని పార్కులో నూతనంగా…
Breaking News: ఇసుక కోసం ‘చెక్ డ్యాం’ కూల్చివేత: అర్ధరాత్రి ఇసుక మాఫియా అరాచకం..
దేవరకద్ర/మహబూబ్నగర్, ఏపీబీ న్యూస్: నీటి చుక్క కోసం రైతు తపిస్తుంటే.. ఆ నీటిని అడ్డుగా భావించిన ఇసుక మాఫియా ఏకంగా చెక్…
ధాన్యం అన్లోడింగ్లో జాప్యం వద్దు: మిల్లు యజమానులకు కలెక్టర్ వార్నింగ్..
చిట్యాల/నల్గొండ, ఏపీబీ న్యూస్ (ఏప్రిల్ 28): నల్గొండ జిల్లాలో రబీ ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని, రైతులు ఏ ఒక్క గంట…
అక్రమ దత్తత చట్టరీత్యా నేరం: కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరిక
నల్లగొండ, ఏపీబీ న్యూస్ (ఏప్రిల్ 27): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల…
Breaking News: సాగర్ డ్యాంపై జవాన్ల ‘చేపల వేట’.. మధ్యాహ్నం వల వేశారు.. సాయంత్రానికి బదిలీ..
నాగార్జునసాగర్, ఏపీబీ న్యూస్: అత్యంత కీలకమైన మరియు రక్షణ పరంగా సున్నితమైన నాగార్జునసాగర్ డ్యాం వద్ద భద్రతా విధులను నిర్వహించాల్సిన జవాన్లు,…
APB News Exclusive: నాగార్జునసాగర్ లో ఖాకీ ‘పాలిటిక్స్’
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో ఖాకీ ‘పాలిటిక్స్’ రచ్చకెక్కుతున్నాయి. అధికార పార్టీ లీడర్లతో అంటకాగుతున్న ఖాకీలు…
జనగణన 2027: రేపటి నుంచే స్వీయ గణన ప్రారంభం.. ఇలా నమోదు చేసుకోండి..
నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా రేపటి (ఏప్రిల్ 26) నుండి జనగణనలో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. శనివారం…