APB News Exclusive: ఒక మంత్రి  ‘రా…బే’అంటడు.. ఇంకో మంత్రి ‘ల’ మించి దిగడు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ, సూర్యాపేట జిల్లా మంత్రులు రాత్రి అయితే చాలు బూతు పురుణం ఎత్తుకుంటారని మాజీ మంత్రి,…

Breaking News: అమెరికాలో ఘోర ప్రమాదం.. నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థిని నవ్య దుర్మరణం..

నార్కెట్పల్లి (నల్లగొండ), ఏపీబీ న్యూస్: అమెరికాలో స్థిరపడి కన్నవారి కలలను నిజం చేయాలనుకున్న ఆ నిరుపేద కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.…

Breaking News: Video.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: దామరచర్ల పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTP) పరిసరాల్లో ఆదివారం ప్రమాద ఘంటికలు మోగాయి.…

Breaking News: Video.. మనవడి కోసం వెళ్లి.. బోరు గుంత లో ఊపిరి ఆడక తాత కన్నుమూత..

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: అజాగ్రత్తగా వదిలేసిన బోరు బావులు మరోసారి ప్రాణాలను బలితీసుకున్నాయి. మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి శివారులో జరిగిన ఈ…

జూన్ 2న జిల్లాలో 6 వేల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల లక్ష్యం: కలెక్టర్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని, మండల ప్రత్యేక అధికారులు స్వయంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని…

APB News Impact: వడ్ల లారీల కాంట్రాక్టర్లకు.. మంత్రి ఉత్తమ్ వార్నింగ్..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కొనుగోలు సెంటర్ల నుంచి వడ్లను రవాణా చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని సివిల్…

APB News Exclusive: నల్లగొండ ఐసీడీఎస్(ICDS) లో.. రచ్చకెక్కిన కోల్డ్ వార్..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అధికారులు, ఉద్యోగులకు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ రచ్చకెక్కింది.…

Breaking News: విద్యార్థుల కోసం అల్పాహారం, ఇంటర్ వరకు ఉచిత భోజనం..

భువనగిరి, ఏపీబీ న్యూస్: ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ…

Breaking News: రైతు ముంగిటకే కొనుగోలు కేంద్రాలు.. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది: మంత్రి ఉత్తమ్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: దేశంలోనే వరి సాగులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…

APB News Exclusive: వడ్ల రవాణాలో బోగస్ లారీలు..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లాలో వడ్ల రవాణా టెండర్ల వ్యవహారంలో భారీ గోల్మాల్ జరిగింది. కాంట్రాక్టర్ల వద్ద సరిపడా లారీలు…

నెలకు ఒకసారి ప్రభుత్వ బడిని సందర్శించాలి: మండలి చైర్మన్ గుత్తా

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రాథమిక సూత్రమని, అటువంటి విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి…

Breaking News: అన్నదాత ఆక్రందన.. కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహం.. ధాన్యం బస్తాలకు నిప్పు

నార్కట్పల్లి, ఏపీబీ న్యూస్: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.…

Share