నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ, సూర్యాపేట జిల్లా మంత్రులు రాత్రి అయితే చాలు బూతు పురుణం ఎత్తుకుంటారని మాజీ మంత్రి,…
Category: జిల్లా వార్తలు
Breaking News: అమెరికాలో ఘోర ప్రమాదం.. నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థిని నవ్య దుర్మరణం..
నార్కెట్పల్లి (నల్లగొండ), ఏపీబీ న్యూస్: అమెరికాలో స్థిరపడి కన్నవారి కలలను నిజం చేయాలనుకున్న ఆ నిరుపేద కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.…
Breaking News: Video.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం..
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: దామరచర్ల పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTP) పరిసరాల్లో ఆదివారం ప్రమాద ఘంటికలు మోగాయి.…
Breaking News: Video.. మనవడి కోసం వెళ్లి.. బోరు గుంత లో ఊపిరి ఆడక తాత కన్నుమూత..
మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: అజాగ్రత్తగా వదిలేసిన బోరు బావులు మరోసారి ప్రాణాలను బలితీసుకున్నాయి. మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి శివారులో జరిగిన ఈ…
జూన్ 2న జిల్లాలో 6 వేల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల లక్ష్యం: కలెక్టర్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని, మండల ప్రత్యేక అధికారులు స్వయంగా కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని…
APB News Impact: వడ్ల లారీల కాంట్రాక్టర్లకు.. మంత్రి ఉత్తమ్ వార్నింగ్..
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కొనుగోలు సెంటర్ల నుంచి వడ్లను రవాణా చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని సివిల్…
APB News Exclusive: నల్లగొండ ఐసీడీఎస్(ICDS) లో.. రచ్చకెక్కిన కోల్డ్ వార్..
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అధికారులు, ఉద్యోగులకు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ రచ్చకెక్కింది.…
Breaking News: విద్యార్థుల కోసం అల్పాహారం, ఇంటర్ వరకు ఉచిత భోజనం..
భువనగిరి, ఏపీబీ న్యూస్: ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ…
Breaking News: రైతు ముంగిటకే కొనుగోలు కేంద్రాలు.. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది: మంత్రి ఉత్తమ్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: దేశంలోనే వరి సాగులో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…
APB News Exclusive: వడ్ల రవాణాలో బోగస్ లారీలు..!
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లాలో వడ్ల రవాణా టెండర్ల వ్యవహారంలో భారీ గోల్మాల్ జరిగింది. కాంట్రాక్టర్ల వద్ద సరిపడా లారీలు…
నెలకు ఒకసారి ప్రభుత్వ బడిని సందర్శించాలి: మండలి చైర్మన్ గుత్తా
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రాథమిక సూత్రమని, అటువంటి విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి…
Breaking News: అన్నదాత ఆక్రందన.. కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహం.. ధాన్యం బస్తాలకు నిప్పు
నార్కట్పల్లి, ఏపీబీ న్యూస్: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.…