APB News Exclusive: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో.. ప్రైవేటు సైన్యం

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అధికారుల బండారం బయటపడింది. ప్రభుత్వం తొలగించిన ఔట్సోర్సింగ్ సిబ్బంది…

APB News Exclusive: నిషేదం ఉన్నా… సముద్రంలో చేపల వేట, ఈతల జోరు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండలోని పానగల్లు ఉదయ సముద్రం రిజర్వాయర్ లో నిషేదాజ్ఞలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. రిజర్వాయర్ లో చేపల…

బావా బామ్మర్దుల తీన్మార్ డాన్స్‌లకు అర్థం లేదు: ఎంపీ చామల ఫైర్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ బీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకోవడంపై భువనగిరి ఎంపీ చామల…

కాంగ్రెస్ అబద్ధాల కోట కూలిపోయింది.. బీఆర్ఎస్ నేతల గర్జన..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం మండిపడింది.…

Breaking News: ఘోరం.. తల్లి, భార్యను చంపి.. తండ్రిని రక్షించబోయి ఇద్దరు పిల్లలు బలి..

నారాయణవనం/తిరుపతి, ఏపీబీ న్యూస్: అన్యోన్యంగా ఉంటున్న ఆ కుటుంబంలో ఏమైందో ఏమో తెలియదు కానీ, కొద్ది గంటల వ్యవధిలోనే ఐదుగురు ప్రాణాలు…

APB News Exclusive: అక్రిడిటేషన్ కమిటీలో నెగ్గిన రెడ్లు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో రెడ్డి జర్నలిస్టులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో…

APB News Exclusive: ప్రాజెక్టులు… పరుగులు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెట్టే సమయం ఆసన్నమైంది. టెండర్లు,…

నల్గొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలు… అదుపులో ఆరుగురు ప్రైవేటు వ్యక్తులు..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న…

Breaking News: ₹148 కోట్లు కేటాయింపు.. జూన్ 8 లోపు పనులు పూర్తి కావాలి: మంత్రి

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

Breaking News: ఘోరం.. అమెరికా మహిళపై అత్యాచారం.. మూడు రోజులు మత్తు ఇచ్చి..

కర్ణాటక, ఏపీబీ న్యూస్: ప్రకృతి అందాలకు నిలయమైన కొడగు జిల్లాలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. పర్యాటక వీసాపై భారత్ వచ్చిన…

Breaking News: చర్చలు విఫలం.. ఆర్టీసీ సమ్మె.. యాజమాన్యం సీరియస్..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. కార్మిక జేఏసీ (JAC) నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుతో కొడతారు: జగదీష్ రెడ్డి

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనను బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఒక రాజకీయ డ్రామాగా అభివర్ణించారు.…

Share