ఎల్ నినో ఎఫెక్ట్: పంటల మార్పిడి తప్పనిసరి.. రైతులకు నానో యూరియా: కలెక్టర్

సూర్యాపేట బ్యూరో, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లాలోని రైతులు కేవలం సాంప్రదాయ వరి సాగుకే పరిమితం కాకుండా, మారుతున్న కాలానికి మరియు…

Breaking News:కల్తీ ఆహారం అమ్మితే జైలుకే.. హోటళ్లు, దాబాలపై ఆకస్మిక దాడులకు కలెక్టర్ ఆదేశం..

సూర్యాపేట, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మరియు స్వచ్ఛమైన ఆహార పదార్థాలను అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని…

రామస్వామి గుట్ట వద్ద ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్​ తేజస్​ నంద్​ లాల్​ పవార్​

హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో తేవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్…

77th Republic Day: జిల్లా ప్రజల బంగారు భవిష్యత్ కోసం కృషి: జిల్లా కలెక్టర్

సూర్యాపేట, ఏపీబీ న్యూస్: జిల్లా ప్రజల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చడమే…

ఈ నెల 22నుంచి జాన్​పహాడ్​ దర్గా ఉర్సు

నేరేడుచర్ల, ఏపీబీ న్యూస్: ఈనెల 22, 23, 24న నిర్వహించే హజ్రత్ జాన్ పాక్ షహీద్ దర్గా ఉర్సు కు సంబంధించి…

మఠంపల్లి లక్ష్మీ నరసింహాస్వామి దర్శనానికి త్వరలో గవర్నర్​ జిష్ణుదేవ్​ శర్మ

హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: త్వరలోనే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వస్తారని, గవర్నర్…

యూరియా కొరత లేదు…సమస్యలు ఉంటే 6281492368 కు కాల్ చేయండి

రైతులు ఆందోళన చెందొద్దు: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లాలో ఈ యాసంగి…

Share