Breaking News: అగ్రకుల నేతలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేల పట్ల అగ్రకుల నేతల వైఖరిపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ…

Breaking News: NEET పేపర్ లీక్‌లో కీలక నిందితుడికి సీబీఐ క్లీన్ చిట్..

న్యూఢిల్లీ/పాట్నా, ఏపీబీ న్యూస్: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)…

Breaking News: తుంగతుర్తి కాంగ్రెస్‌లో ముదిరిన మాటల యుద్ధం: ఎమ్మెల్యే మందుల సామేలుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఎమ్మెల్యే మందుల సామేలు…

Breaking News: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెంటల్ ఎక్కింది: ఎమ్మెల్యే మందుల సామేలు ఫైర్

సూర్యాపేట/తిరుమలగిరి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి…

Breaking News: తుంగతుర్తి రాజకీయంలో మంటలు.. ముందు నీ మునుగోడు మురికి కడుక్కో: ఎమ్మెల్యే మందుల సామేలు

సూర్యాపేట/తిరుమలగిరి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు విలేకరుల సమావేశం నిర్వహించారు.…

Breaking News: యువత నిరసనలతో దిగొచ్చిన కేంద్రం.. CJP నాయకులతో కేంద్ర మంత్రుల భేటీ

న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: దేశవ్యాప్తంగా నీట్ (NEET) పరీక్షా వివాదంపై విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలతో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది.…

Alert: గడువు లోపు ఈ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డు రద్దు: రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉచిత…

మిర్యాలగూడలో 82.59 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తి: మాజీ ఎంపీ బడుగుల

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో జరుగుతున్న SIR కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ మండలాల వారీగా సమగ్ర సమీక్షా…

Breaking News: ‘నా చావుకు ప్రధాని మోదీయే కారణం’ అంటూ యువకుడి ఆత్మహత్య..

రాజన్న సిరిసిల్ల, ఏపీబీ న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని రాచర్ల…

Breaking News:హైకోర్టు సంచలన తీర్పు.. ప్రభుత్వ సబ్సిడీ పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందే..

హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్: ప్రభుత్వం నుండి సబ్సిడీ రూపంలో భూములు, ఇతర రాయితీలు పొందిన ప్రైవేట్ మరియు ట్రస్ట్ ఆస్పత్రులు…

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్

నల్లగొండ బ్యూరో, ఏపీబీ న్యూస్: గ్రామీణ మహిళలు డ్రోన్ సాంకేతికతను అందిపుచ్చుకుని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మారడమే…

Share