🟥 ఈ–వీ–ఎం 🟥 = E – V – M
🟧 ఈవెంట్ 🟧 EVERY
🟨 విన్నర్ 🟨 VOTE BY
🟩 మోడి! 🟩 MODI!
బీజేపీ పాలనలో ఎన్నికలు ఇక ప్రజాస్వామ్య పండుగలా ఉండడం లేదు – ఇవి పూర్తిగా స్క్రిప్ట్ ప్రకారం నడిచే డ్రామాలా మారిపోయాయి.
ప్రజలు ఓటు వేస్తున్నారన్న అభిప్రాయం ఉంది… కానీ గెలుపు ముందే డిసైడ్ అయిపోతుందన్న అనుమానాలు తీవ్రంగా పెరుగుతున్నాయి.
మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమయం ఇది:
- ఈవీఎంల లోపాలు ప్రతిసారీ బీజేపీకే అనుకూలంగా ఎలా జరుగుతున్నాయి?
- ఈడీ దాడులు ఎందుకు ఎప్పటికీ విపక్షాల మీదికే?
- బీజేపీలోకి చేరినవారి అవినీతి కేసులు ఒక్క రోజులో ఎలా మాయమవుతున్నాయి?
- ఎన్నికల సంఘం నిష్పాక్షికత కోల్పోయిందా? లేక బీజేపీకి విధేయతగా మారిందా?
- మహారాష్ట్రలో రాత్రికి రాత్రే ప్రభుత్వాన్ని మార్చడం, బీహార్లో కొనుగోళ్ల రాజకీయాలు – ఇవి ప్రజా తీర్పుపై దాడి కాదు మరి ఏమిటి?
ప్రజలు అడుగుతున్న అసలైన ప్రశ్నలు:
- ఓటు హక్కు ఇంకా పవిత్రంగా నిలిచిందా?
- ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయా? లేక స్క్రిప్ట్ ప్రకారమా?
- ప్రజాస్వామ్య వ్యవస్థలు బీజేపీకి రక్షణ కవచాలా?
ఈ దశలో మౌనం తప్పు కాదు – ఇది నేరం! ఇది బలమైన ప్రజాస్వామ్యం కాదు – ఇది బలంగా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే పాలన!
ఓటు హక్కును రక్షించండి–ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి… స్క్రిప్టెడ్ మోడీ పాలనను ఎదిరించండి..అని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రేఖ బోయలపల్లి ఓటర్లకు పిలుపునిచ్చారు.