బీసీల రాజ్యాధికారానికై ఉప్పెనలా ఉద్యమించాలి: గుజ్జ రమేష్

మేడ్చల్(APB News): ఘట్కేసర్ లొ జరిగిన బీసీ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిగా హాజరై న బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి గుజ్జ రమేష్.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
బీసీ నాయకులు మరియు వివిధ పార్టీల జెండాల క్రింద వున్న ప్రజా ప్రతినిధులు అందరూ సమిష్టిగా, సమైక్యంగా ప్రజలందరిని చైతన్య పరిచి రాజ్యాధికార దిశగా ఉద్యమించాలని అందుకు అందరూ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి పోరాటం చేయాలనీ విజ్ఞప్తి చేసారు. అదేవిధంగా రేపటి బీసీ బంధువుల భావి తరాలు రాజ్యాధికారం పొందాలంటే నేటి యువత ముఖ్య భూమిక పోషిచాలని యువతకు దిశా నిర్దేశం చేసారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు , ప్రజాప్రతినిధులు మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Share
Share