మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం గ్రామానికి చెందిన దివ్యంగురాలు ఎపూరి.హైమావతి D/O చిన్న జంగయ్య గారికి ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల ప్రచార సందర్భంలో సదరు మహిళ హైమావతి తన పరిస్థితి వివరించి తనకు మూడు చక్రాల బ్యాటరీ వాహనం ఇవ్వలని కోరడం జరిగింది. అప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి పట్లోల్ల.సబితా ఇంద్రారెడ్డి మీర్ పేట్ జిల్లెలగుడ MLA క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో సదరు మహిళకు హైమావతి గారికి బ్యాటరీ వాహనం అందించారు.

కార్యక్రమంలో
పట్టణ శాఖ అధ్యక్షుడు దుడ్డు. కృష్ణ యాదవ్,మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ మినగపటి నవీన్,యువనాకులు కర్రోళ్ళ రాజేశ్, మాజీ వార్డు సభ్యులు జెల్ల రాఘవేందర్, లక్ష్మన్,గదగూటి శేఖర్,తదితరులు పాల్గొన్నారు.
