పోలీస్ స్టేషన్‌కు వెళ్లక్కర్లేదు..ఇక బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్:ఎస్పీ

నల్లగొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణ పోలీస్ శాఖ పౌర సేవలలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. దేశంలోనే మొదటిసారిగా, కొన్ని ప్రత్యేక కేసుల్లో…

SLBC టన్నెల్ కోసం ప్రత్యేక విభాగం.. మంత్రి ఉత్తమ్ కీలక నిర్ణయం!

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలోని పెండింగ్ మరియు కొత్త సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల…

Big News: పిల్లి రామరాజు బీజేపీలో ఉన్నట్టా…? లేనట్టా..?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: బీజేపీ సీనియర్ నేత పిల్లి రామరాజు యాదవ్ ఇంతకు పార్టీలో ఉన్నట్టా..? లేనట్టా..? ఎవరికీ అంతుచిక్కడం…

దావోస్‌లో రేవంత్ రెడ్డి సంచలనం..ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్రం నేడు అటు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల వేటలోనూ, ఇటు రాష్ట్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలులోనూ…

ఉచితబస్సు ప్రయాణం కోసం రూ.10 వేల కోట్లు: మంత్రి కోమటిరెడ్డి

యాదగిరిగుట్ట, ఏపీబీ న్యూస్: యాదగిరిగుట్ట తో పాటు యాదగిరిగుట్ట టౌన్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.…

లక్నోలో తెలంగాణ శాసన మండలి బృందం పర్యటన

లక్నో/నల్గొండ, ఏపీబీ న్యూస్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ’86వ ఆల్ ఇండియా ప్రెసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్’ (AIPOC)లో పాల్గొనేందుకు…

హార్వర్డ్ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి.. సిట్టింగ్ సీఎంగా అరుదైన గుర్తింపు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక లీడర్షిప్ కోర్సులో చేరనున్నారు. అమెరికాలోని హార్వర్డ్…

Breaking News: ఎమ్మెల్యేల అంశంపై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించిన పిటిషన్పై సుప్రీంకోర్టు తెలంగాణ…

Municipal Elections 2026: కాంగ్రెస్ పార్టీ మరో ముందడుగు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.…

Breaking News: యాదగిరిగుట్ట ఈవో గా జె.భవాని శంకర్

యాదాద్రి, ఏపీబీ న్యూస్: తెలంగాణలో మరో కీలక పరిపాలనా మార్పు చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఈవోగా (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)…

మున్సిపల్​ ఎన్నికల్లో.. బాకీ కార్డులతో విస్తృతంగా ప్రచారం చేయాలి: కేటీఆర్​, హారీష్​ రావు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం సమన్వయంతో పని చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,…

మున్నేరు-పాలేరు గ్రావిటీ లింక్ ప్రాజెక్టుకు రూ. 162.57 కోట్లు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలోని సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, వరద ముప్పును నివారించే లక్ష్యంతో ప్రభుత్వం ‘మున్నేరు-పాలేరు’ గ్రావిటీ…

Share