APB News Exclusive: దిశ ఎంపీలు ఎక్కడా ..? డీఆర్​డీఏ ఆఫీసులకు చీకటి రోజులు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పనితీరును పర్యవేక్షించాల్సిన పార్లమెంట్ సభ్యుల జాడ కనిపించడం లేదు.…

Good News: రెవెన్యూలో ‘మొబైల్’ విప్లవం – నేటి నుంచే జీపీఓలకు సరికొత్త యాప్!

భువనగిరి, ఏపీబీ న్యూస్: సామాన్య ప్రజలకు పౌర సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

Breaking News: బండి సంజయ్‌.. మత రాజకీయాలు బంద్ చెయ్: ఎంపీ చామల

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వైఖరిపై భువనగిరి లోక్ సభ సభ్యులు చామల…

పకడ్బందీగా ఇంటర్, పదో తరగతి పరీక్షలు: సీఎస్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ మరియు పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక…

Breaking News: చారిత్రక నిర్ణయం: ‘కేరళ’ ఇకపై అధికారికంగా ‘కేరళం’

న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: దక్షిణాది రాష్ట్రం కేరళ పేరు మార్పునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర పేరును…

APB News Exclusive: మంత్రికి…ఆ గుట్ట కల…?

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: అట్టడుగున జీవిస్తున్న పేద, నిరుపేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చాలన్నది ఆ మంత్రి ధృడ…

Breaking News: తిరుపతిలో విషాదం: మోహన్ బాబు యూనివర్సిటీ లో విద్యార్థిని ఆత్మహత్య

తిరుపతి, ఏపీబీ న్యూస్: విద్యానగరి తిరుపతిలో మరో విద్యాకుసుమం రాలిపోయింది. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చివరి…

Breaking News: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ స్వాధీనం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నేడు (ఫిబ్రవరి 23, 2026) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది.…

Breaking News: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల బీభత్సం.. వడగండ్ల వానతో నేలరాలిన ఆశలు!

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండలు ముదురుతాయనుకుంటున్న తరుణంలో అకాల వర్షాలు విరుచుకుపడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్…

Breaking News: ఇక నుంచి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు బంద్.. అర్బన్​ లో నిర్మాణాలు పెంచాలని హౌజింగ్​ ఆదేశాలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు తాత్కాలిక బ్రేక్ పడనుంది. వాటికి బదులుగా మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ…

Breaking News: కోఠిలో ఉద్రిక్తత: ‘ఆశ’ దీపాలు ఆరిపోవాలా? పోలీసుల తోపులాటలో స్పృహతప్పిన ఆశా వర్కర్..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: నగరంలోని కోఠి డీఎంహెచ్ఓ కార్యాలయం సోమవారం రణరంగంగా మారింది. గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను…

Breaking News: ఓట్లప్పుడు హామీలు.. ఆపదొస్తే డోలీలేనా? మన్యం జిల్లాలో రోడ్డు లేక డోలీలో మృతదేహం తరలింపు!

పార్వతీపురం మన్యం, ఏపీబీ న్యూస్: దేశం బుల్లెట్ రైళ్ల వైపు పరుగులు తీస్తున్నా, గిరిజన పల్లెలకు మాత్రం ఇంకా కనీస రోడ్డు…

Share