అయోధ్య, ఏపీబీ న్యూస్: దేశవ్యాప్తంగా కోట్ల మంది హిందువుల ఆరాధ్యదైవమైన అయోధ్య శ్రీరామ మందిరంలో జరిగిన విరాళాల దొంగతనం మరియు నిధుల…
Category: జాతీయం
Breaking News: ఒక్క కుక్క కోసం రెండు దేశాల మధ్య ఫైట్..
ఇంటర్నేషనల్ డెస్క్, ఏపీబీ న్యూస్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులను ఆకర్షిస్తున్న ‘పెర్రో కారామెలో’ అనే ప్రత్యేక శునకజాతి ఇప్పుడు లాటిన్…
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తీవ్ర అస్వస్థత..
అమరావతి, ఏపీబీ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ (క్యాబినెట్) సమావేశంలో ఆందోళనకర దృశ్యం చోటుచేసుకుంది. రాష్ట్ర…
Breaking News:శంషాబాద్ ఎయిర్పోర్టులో ‘ఎబోలా’ కలకలం.. గాంధీ ఐసోలేషన్కు తరలింపు..
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్పోర్ట్) వేదికగా గురువారం ఒక హై-అలర్ట్ సంఘటన చోటుచేసుకుంది.…
Breaking News:అధికారిక ప్రతినిధులను ప్రకటించిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP)..
న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్తో దూసుకుపోతున్న సాటిరికల్ యువజన వేదిక ‘బొద్దింక జనతా పార్టీ’…
Breaking News: అమెరికాలో 30 మంది భారతీయ డ్రైవర్ల అరెస్ట్..
ఇంటర్నేషనల్ డెస్క్, ఏపీబీ న్యూస్: అమెరికాలో అక్రమంగా నివసిస్తూ, నిబంధనలను ఉల్లంఘించి ఉపాధి పొందుతున్న భారతీయులపై అక్కడి నిఘా వర్గాలు విరుచుకుపడ్డాయి.…
Breaking News:కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక..
బెంగళూరు, ఏపీబీ న్యూస్: కన్నడ నాట గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP)…
Breaking News: ఎబోలా కల్లోలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO..
అంతర్జాతీయ డెస్క్, ఏపీబీ న్యూస్: ప్రపంచాన్ని మరో మహమ్మారి భయం వెంటాడుతోంది. ఆఫ్రికా దేశాలైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో…
Breaking News: పెట్రోల్ బంకుల పనివేళల తగ్గింపు? పౌరసరఫరాల శాఖకు ట్రేడర్ల విన్నపం..
అమరావతి, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో పెట్రోల్ బంకుల నిర్వహణ సమయాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 24 గంటల…
Breaking News: తిరుమల శ్రీవారి టికెట్లలో బయటపడిన అవకతవకలు.. టికెట్పై రూ. 3,000 వరకు దోపిడీ..
తిరుమల, ఏపీబీ న్యూస్: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేచి చూసే సామాన్య భక్తులకు అక్రమార్కులు సాఫ్ట్వేర్ ‘షాక్’…
Breaking News: మరింత పెరగనున్న పసిడి ధరలు కారణం ఇదే..
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి దిగుమతి అయ్యే…
బంగారం కొనుగోలు ఆపితే దేశం మారుతుందా? పీఎం మోదీ పిలుపు వెనుక అసలు రహస్యం ఇదే..
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాలలో ఒకటి. భారతీయుల బంగారు మోజు మన ఆర్థిక…