సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ రేసులో ప్రముఖ వైద్యురాలు: కాంగ్రెస్ హైకమాండ్ కొత్త వ్యూహం!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం…

మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డికి పితృవియోగం: ప్రముఖుల నివాళులు

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి మందడి…

Republic Day Celebrations: ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ లోని రామగిరి లో గల ప్రెస్ క్లబ్లో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.…

జానపహాడ్ దర్గా సర్వమత సౌభ్రాతృత్వానికి వేదిక: మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

పాలకవీడు/నేరేడుచర్ల, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జానపహాడ్ దర్గా సర్వమత సమ్మేళనానికి ప్రతీక అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ…

నకిరేకల్​ ఎమ్మెల్యే అక్రమ ఇసుక, మట్టి రవాణా చేస్తున్నడు: మాజీ ఎమ్మెల్యే

నల్లగొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు రాజకీయాలు చేస్తోందని…

Protest: నల్లగొండ కార్పోరేషన్​ సమస్యల పైన బీజేపీ నిరసన

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు గురువారం పట్టణంలో భారీ…

కాంగ్రెస్, బిజెపిలకు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా చేవెళ్ల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ మరియు భారతీయ జనతా…

లక్నోలో తెలంగాణ శాసన మండలి బృందం పర్యటన

లక్నో/నల్గొండ, ఏపీబీ న్యూస్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ’86వ ఆల్ ఇండియా ప్రెసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్’ (AIPOC)లో పాల్గొనేందుకు…

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాకే రైతులకు మంచి రోజులు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, ఏపీబీ న్యూస్: వైఎస్సార్ హాయాంలో ఆగిపోయిన సబ్సిడీ పరికరాల పంపిణీ మళ్లీ మొదలు పెట్టామని, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని,…

నా ఒక్క రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు, ఏపీబీ న్యూస్: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే తన తొలి ప్రాధాన్యత అని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం…

యాదాద్రిలో వైభవంగా కవి సమ్మేళనం:’పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యం’ గ్రంథావిష్కరణ

యాదగిరిగుట్ట, ఏపీబీ న్యూస్: దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో పాటు సమాజంలో చైతన్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కవి…

కానిస్టేబుల్​ పైన గుర్తు తెలియని దుండగుల దాడి..మూడు లక్షలతో పరార్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్లో పనిచేస్తున్న రాజ్ కుమార్ అనే కానిస్టేబుల్…

Share