హైదరాబాద్, ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయంగా రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులకు నిర్వహిస్తున్న…
Author: APB News Desk
Breaking News: ఎల్బీనగర్లో కారు బీభత్సం.. డీసీఎంను, డివైడర్ ఢీకొట్టి పూర్తిగా దగ్ధం
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఎల్బీనగర్ సమీపంలో సాగర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిపై రాత్రి సమయంలో ఒక కారు అతివేగంతో దూసుకెళ్ళి ముందున్న…
Breaking News: బైకు ను ఢీ కొట్టిన SPR స్కూల్ బస్సు.. ఇద్దరు మృతి
నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందనపల్లి స్టేజి వద్ద SPR స్కూల్ బస్సు వేగంగా…
Breaking News: సీఎం గారు… మును‘గోడు’ను పట్టించుకోండి: రాజగోపాల్ రెడ్డి వైఖరిలో అనూహ్యమైన మార్పు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు ఎక్కుపెట్టే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరిలో అనూహ్యమైన…
Breaking News: మధర్ డెయిరీతో ఎన్డీడీబీ డీల్.. ఎట్టకేలకు దిగొచ్చిన పాలకవర్గం
నల్లగొండప్రతినిధి, ఏపీబీన్యూస్: నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఈ మేరకు…
ఎస్ఎల్బీసీ(SLBC Project) పూర్తియ్యేది ఎప్పుడంటే?
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: శ్రీశైల సొరంగ మార్గం వచ్చే రెండేళ్లలో పూర్తిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 2028 జూన్…
వైభవంగా శ్రీ రామచంద్రుని రథోత్సవం – శివాజీ విగ్రహ ఆవిష్కరణ
నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ మండలం రామలగండ గ్రామంలో వెలసిన పురాతన క్షేత్రం శ్రీ సీతా రామచంద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు…
మునుగోడులో ₹200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిపూజ
మునుగోడు, ఏపీబీ న్యూస్: మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని దుబ్బ కాలువ రోడ్డులో ₹200 కోట్ల వ్యయంతో 2,500 మంది విద్యార్థులకు అత్యాధునిక…
APB News Exclusive: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ భీకర దాడి.. సుప్రీమ్ లీడర్ ఖమేనీ హతం.. అసలేం జరిగింది?
హైదరాబాద్, ఏపీబీ న్యూస్ డెస్క్: 28 ఫిబ్రవరి 2026, ప్రపంచ చరిత్రలో ఒక నిర్ణయాత్మక రోజు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,…
APB News Exclusive: నల్లగొండ కాంగ్రెస్లో ఆరని మంటలు! పున్నా కైలాష్ vs మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులకు, డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్కు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి.…
Breaking News: బాణసంచా పరిశ్రమలో పేలుడు.. 21 మంది మృతి, పూర్తి వివరాలు
కాకినాడ, ఏపీబీ న్యూస్: ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సూర్యశ్రీ ఫైర్వర్క్స్ బాణసంచా…
ఎన్నికలప్పుడే రాజకీయాలు… తర్వాత అభివృద్ధి పైనే ఫోకస్: మేయర్ బుర్రి చైతన్య
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పైనే దృష్టి పెడతానని నల్లగొండ మేయర్…