యాదాద్రి, ఏపీబీ న్యూస్: భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంత…
Author: APB News Desk
మఠంపల్లి లక్ష్మీ నరసింహాస్వామి దర్శనానికి త్వరలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ
హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: త్వరలోనే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వస్తారని, గవర్నర్…
జిల్లాల పునర్విభజన విషయంలో రాజకీయాలు చేయోద్దు: ఎంపీ చామల
జిల్లాల పునర్విభజన విషయంలో రాజకీయాలు చేయోద్దు: ఎంపీ చామల జనగామ, ఏపీబీ న్యూస్: జిల్లాల పునర్విభజన విషయంలోరాజకీయాలు చేయోద్దని, ప్రజలను గందరగోళంలోకి…
ట్విట్టర్ టిల్లు..! నిన్ను సిరిసిల్లలో ఓడించే బాధ్యత నాదే!: బీజేపీ ఎంపీ
దేవరకొండ, ఏపీబీ న్యూస్: ట్విట్టర్ టిల్లు కేటీఆర్..! ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. బీజేపీ పైన మరోసారి అవాకులు చవాకులు…
మున్సిపల్ ఓటర్ల ఫైనల్ జాబితా.. ఎన్నికల నిర్వహణకు సిద్ధం..
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 6,68,545 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లలో పురుషులు 3,23,658, మహిళలు…
చైనా మాంజా అమ్ముతున్న ఆరుగురిపై కేసులు నమోదు: జిల్లా ఎస్పీ
సూర్యాపేట, ఏపీబీ న్యూస్: జిల్లాలో చైనా మాంజా అమ్మకాలు పూర్తిగా నిషేధించడం జరిగిందని వీటిపై జిల్లా పోలీస్ శాఖ పటిష్టంగా నిఘా…
Interesting: మున్సిపాలిటీల్లో కమలం వికసించేనా?
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించే వ్యూహాం పైన పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.…
క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన: ఎంపీ చామల
తుంగతుర్తి, ఏపీబీ న్యూస్: శాలిగౌరారం మండలం లో C.M.R ఫంక్షన్ హాల్ లో క్రికెట్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన…
మహిళా ఐఏఎస్ అధికారులపై ట్రోలింగ్..జనసేన, బీజేపీ మధ్య చిచ్చు
తెలంగాణ, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో రాజకీయ…
ఫిబ్రవరిలో సీఎం రేవంత్ బహిరంగ సభ
నల్గొండ, ఏపీబీ న్యూస్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి చట్టాన్ని రద్దు చేయడం పేదల పట్ల కేంద్రంలోని బీజేపీ…