నల్గొండ,ఏపీబీన్యూస్: భూమి రికార్డుల సవరణ కోసం లంచం డిమాండ్ చేసిన గుర్రంపొడు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) మహమ్మద్ అబ్దుల్ హకీమ్…
Author: APB News Desk
Breaking News: ఏపీబీ న్యూస్ సంచలన సర్వే రిపోర్ట్.. గూడెంలో గులాబి జోష్..
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడెం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోష్ కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో మున్సిపల్ పీఠాన్ని కైసవం చేసుకునేందుకు…
Breaking News: ‘బత్తుల’ఎత్తులతో ఆశావహులు బలాదూర్.. మరి కొద్ది సేపట్లో అభ్యర్థుల జాబితా వెల్లడి!
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సొంత పార్టీ నేతలను కట్టడి చేసేందుకు పెద్ద…
మంచిర్యాలలో కానిస్టేబుల్ వీరంగం: మద్యం మత్తులో భార్యపై దాడి.. రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన!
మంచిర్యాల, ఏపీబీ న్యూస్: జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో అర్ధరాత్రి వేళ ఓ పోలీసు కానిస్టేబుల్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు.…
Breaking News: మహాత్మా గాంధీ వర్సిటీలో కలకలం: భోజనంలో గుట్కా ప్యాకెట్.. రోడ్డెక్కిన విద్యార్థులు!
నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లాలోని ప్రతిష్టాత్మక మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) హాస్టల్లో ఆహార నాణ్యత మళ్లీ వివాదాస్పదమైంది. మంగళవారం…
ABVP Run for Swadeshi: స్వదేశీ ప్రోత్సాహమే దేశాభివృద్ధికి ఏకైక మార్గం: ఎంజీయూలో ‘రన్ ఫర్ స్వదేశీ’
నల్గొండ, ఏపీబీ న్యూస్: స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారానే దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)…
Municipal Elections: నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి రోడ్ షో.. సోమవారం నుంచి ఎన్నికల ప్రచారం షురూ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల…
మిర్యాలగూడ…మరో పల్నాడు.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పై నలమోదు సిద్ధార్ధ ఫైర్
మిర్యాలగూడ, ఏపీబీన్యూస్: మిర్యాలగూడ పట్టణం మరో పల్నాడు ప్రాంతంగా మారిందని మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు కొడుకు సిద్ధార్ధ ఫైర్ అయ్యారు.…
ఏవరీ రాజేంద్ర ప్రసాద్ చౌదరి? ప్రత్యక్ష రాజకీయాల్లోకి జానారెడ్డి అనుచరుడు..
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత కుందూరు జానా రెడ్డి ప్రధాన అనుచరుడు ప్రముఖ వ్యాపారవేత్త జీ. రాజేంద్ర ప్రసాద్…
కేంద్ర బడ్జెట్ 2026: ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా నిర్మలమ్మ తొమ్మిదో బడ్జెట్
న్యూఢిల్లీ, ఏపీబీ న్యూస్: భారత ఆర్థిక రంగానికి దిశానిర్దేశం చేసే 2026-27 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి…