నల్లగొండ, ఏపీబీ న్యూస్: మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పోరేటర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దరఖాస్తుల…
Tag: Hyderabad
Breaking News: ఎమ్మెల్యేల అంశంపై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసు
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించిన పిటిషన్పై సుప్రీంకోర్టు తెలంగాణ…
మున్నేరు-పాలేరు గ్రావిటీ లింక్ ప్రాజెక్టుకు రూ. 162.57 కోట్లు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలోని సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, వరద ముప్పును నివారించే లక్ష్యంతో ప్రభుత్వం ‘మున్నేరు-పాలేరు’ గ్రావిటీ…
Breaking News: తెలంగాణ లో భారీగా IPS ల బదిలీలు
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ఐపీఎస్ (IPS) అధికారుల బదిలీలు జరిగాయి. పాలనాపరమైన సౌలభ్యం…
కోమటిరెడ్డిని..ఇరికించిన అదృశ్య శక్తి ఎవరు..?
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఓ మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వాలను…
ప్రపంచంలో ఏ మూలన ఉన్న గుండె చప్పుడు మాత్రం మాతృభూమి కోసమే: ఎంపీ చామల
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ప్రభాస్ భారతీయ దినోత్సవం సందర్భంగా హైటెక్ సిటీ టెక్ మహీంద్రా ఆడిటోరియంలో ప్రవాసీ భారతీయ దివస్ అవార్డ్…
కవిత నాకు ఫోన్ చేయలేదు.. స్వయంగా చెప్పింది కాబట్టే రాజీనామా ఆమోదం
హైద్రాబాద్, ఏపీబీ న్యూస్: హిల్ట్ పాలసీ అనేది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి చేసిందనీ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.…
సీఎంను కలిసిన TPCC ఉపాధ్యకులు కొండేటి మల్లయ్య
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు…
మండలిలో భావోద్వేగ ప్రసంగం..కంటతడి పెట్టిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: నేను గత సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను, నా రాజీనామాను గత…
సుప్రీంకోర్టు న్యాయవాది తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం…
జానారెడ్డిని పరామర్శించిన పీసీసీ అధ్యక్షుడు, మండలి చైర్మన్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , టిపిసిసి అధ్యక్షులు మహేశ్…
దుర్గం చెరువులో 5 ఎకరాల భూమి కబ్జా..అందులో మాకు గజం జాగా లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: దుర్గం చెరువు ఆక్రమణపై తన మీద వస్తున్న వార్తలను కొట్టిపడేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.…