హైద్రాబాద్, ఏపీబీ న్యూస్: హిల్ట్ పాలసీ అనేది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి చేసిందనీ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.…
Tag: Hyderabad
సీఎంను కలిసిన TPCC ఉపాధ్యకులు కొండేటి మల్లయ్య
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు…
మండలిలో భావోద్వేగ ప్రసంగం..కంటతడి పెట్టిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: నేను గత సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను, నా రాజీనామాను గత…
సుప్రీంకోర్టు న్యాయవాది తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం…
జానారెడ్డిని పరామర్శించిన పీసీసీ అధ్యక్షుడు, మండలి చైర్మన్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , టిపిసిసి అధ్యక్షులు మహేశ్…
దుర్గం చెరువులో 5 ఎకరాల భూమి కబ్జా..అందులో మాకు గజం జాగా లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: దుర్గం చెరువు ఆక్రమణపై తన మీద వస్తున్న వార్తలను కొట్టిపడేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.…
సీఎం కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ప్రముఖులు
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: సీఎం కు ఎంపి చామల శుభాకాంక్షలు నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…
వార్డుల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలోని మున్సిపాలిటీ లలో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్…
నీళ్ల పేరుతో తెలంగాణను నీళ్లలో ముంచిందే కేసీఆర్: మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు
ఏపీబీ న్యూస్(హైదరాబాద్): దక్షిణ తెలంగాణకు సాగునీరు అందిస్తామన్న హామీలతో అధికారంలోకి వచ్చిన BRS ప్రభుత్వం పదేళ్ల పాలన తర్వాత కూడా ప్రజలకు…