Breaking News: స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు పేరుతో మోసం.. ఆ సొమ్ముతో జల్సాలు..

సూర్యాపేట, ఏపీబీ న్యూస్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ నియమాపత్రాలు చూపి 60 మంది అభ్యర్థుల నుండి…

Sad News: బడికి వెళ్లమన్న తల్లి… పురుగుల మందు తాగి 4వ తరగతి బాలుడి ఆత్మహత్య

మహబూబాబాద్, ఏపీబీ న్యూస్: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పూసల తండాకు చెందిన 10 సంవత్సరాల నాలుగవ తరగతి విద్యార్థి పవన్…

బైక్ మీద కాలువలు తిరిగిన మంత్రి… నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా!

నల్గొండ, ఏపీబీ న్యూస్: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మండలంలోని అప్పాజీపేట గ్రామంలో బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు సాగునీటి కాలువలను నేడు స్వయంగా…

APB News Exclusive: డీసీసీ కార్యవర్గం పై ఎమ్మెల్యేల పట్టు! సొంత అనుచరులకే ప్రయార్టీ..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం పైన ఎమ్మెల్యేలు పట్టు బిగిస్తున్నారు. పాత కాంగ్రెస్ లీడర్లు,…

Breaking News: రోడ్లపై రైతుల పేర్లు.. వినూత్న ‘రిజర్వేషన్’ పద్ధతి.. అసలు స్టోరీ ఇదే..

నల్గొండ, ఏపీబీ న్యూస్: మూసీ ఆయకట్టు పరిధిలోని కేతేపల్లి మండల రైతులు వినూత్నమైన పద్ధతిలో తమ సమస్యను ప్రపంచానికి చాటుతున్నారు. వరి…

APB News Exclusive: నాడు మోత్కుపల్లి… నేడు వీరేశం..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. ఒకప్పుడు టీడీపీ…

డ్రగ్స్ పరీక్షలపై ఛాలెంజ్ లు విసరడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం: బి.వి.రాఘవులు

సూర్యాపేట, ఏపీబీ న్యూస్: పాలక, ప్రతిపక్షాలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని చాలెంజులు విసరటం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమని సిపిఎం పోలిట్ బ్యూరో…

మాఫియాను తలపిస్తున్న కాంగ్రెస్ పాలన: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మాఫియాను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇటీవల చండూరు మండల…

Breaking News: సాగర్ కాలువలో వరుస విషాదాలు.. నెల వ్యవధిలోనే ఐదుగురు మృతి

నల్గొండ, ఏపీబీ న్యూస్: హాలియా-నిడమనూరు పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ఒక నెల వ్యవధిలో వరుస ప్రాణాంతక ఘటనలు కలకలం…

Breaking News: పంతంగి టోల్‌గేట్ వద్ద భారీగా గంజాయి సీజ్: ఆటోలో తరలిస్తుండగా…

చౌటుప్పల్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర సరిహద్దుల గుండా సాగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. యాదాద్రి…

జనాభా గణన-2027: పారదర్శకతే లక్ష్యం.. డిజిటల్ విధానంలో ప్రతి ఇంటి వివరాలు నమోదు!

భువనగిరి, ఏపీబీన్యూస్: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘జనాభా గణన-2027’ ప్రక్రియను అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల…

బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే ఉరీకించి కొడతాం… ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా!: నాగం

చండూర్ , ఏపీబీ న్యూస్: చండూరు పట్టణంలో రాజకీయ వేడి రాజుకుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన…

Share