ఎన్నికలప్పుడే రాజకీయాలు… తర్వాత అభివృద్ధి పైనే ఫోకస్​: మేయర్​ బుర్రి చైతన్య

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పైనే దృష్టి పెడతానని నల్లగొండ మేయర్…

ఒకే రోజు మూడు ఆకస్మిక తనిఖీలు: కలెక్టర్ అనురాగ్ జయంతి

యాదాద్రి, ఏపీబీ న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం పోచంపల్లి మండల పరిధిలో ఒకే రోజు మూడు…

కూలీలతో కలిసి పనిచేసి, టిఫిన్ తిన్న డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత

వికారాబాద్, ఏపీబీ న్యూస్: డీసీసీ అధ్యక్షులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా 8వ రోజు నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్న…

Breaking News: ‘నా కర్మ.. వచ్చే ఎన్నికల్లో చూసుకుంటా’… ఎంపీ మల్లు రవిపై సంపత్ కుమార్ ఆగ్రహం

హైదరాబాద్, ఏపీబీ న్యూస్ డెస్క్: ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. ఎక్స్ అఫిషియో…

కేరళ ఎన్నికలకు తెలంగాణ నిధుల తరలింపు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

నల్లగొండ, ఏపీబీ న్యూస్: తిరుమలగిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన…

ప్రకాశం బజార్ చిరువ్యాపారులపై అధికారుల దాష్టీకం: గాయపడిన అమీర్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ప్రకాశం బజార్లో గతవారం ముందస్తు సమాచారం లేకుండా డివైడర్లు తొలగించి చిరువ్యాపారులను నిర్దాక్షిణ్యంగా తరిమివేసిన ఘటనలో గాయపడిన…

KG నుండి PG వరకు ఒకే ప్రాంగణంలో: ఊట్కూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నిడుమనూరు మండలంలోని ఊట్కూరు గ్రామం వద్ద శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు…

Breaking News: దుర్మార్గానికి పాల్పడ్డ డీఎస్పీ, సిఐ, ఎస్ఐ ముగ్గురిని డిస్మిస్ చేయాలి: కేటీఆర్

కోదాడ, ఏపీబీ న్యూస్: కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగకపోతే జాతీయస్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుడతానని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…

APB News Exclusive: ‘ఉపాధి’నిధుల కోసం.. పట్టుబిగిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్సీలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి జిల్లాకు మంజూరైన నిధుల్లో వాటా కావాలని…

నాగార్జున సాగర్‌ను జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ: అదనపు కలెక్టర్

నల్గొండ, ఏపీబీ న్యూస్: నాగార్జున సాగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలో అగ్రశ్రేణి ప్రత్యేక పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రారంభించిందని…

Breaking News: ఇద్దరు రైస్‌ మిల్లర్ల అరెస్ట్‌: ఎస్పీ

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం కలిగించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.…

Breaking News: మధర్​ డెయిరీ.. మనుగడకు రెండే ఆప్షన్స్​ ఒప్పందమా? విలీనమా?

నల్లగొండ ప్రతినిది, ఏపీబీ న్యూస్: నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహాకార సంఘం మనుగడ సాగించాలంటే రెండే…

Share