2025 టెక్నాలజీ రివైండ్: విప్లవాత్మక మార్పులు, పెరిగిన వృద్ధి!

హైదరాబాద్(APB News): 2025 సంవత్సరం టెక్నాలజీ ప్రపంచంలో కీలక ఘట్టంగా నిలిచింది. ఒకవైపు అపారమైన ఆవిష్కరణలు, వృద్ధి కనిపిస్తే, మరోవైపు భారీ…

తొలి పోరులో..కాంగ్రెస్ ముందంజ..సత్తా చాటుతున్న BRS మద్ధతుదారులు

నల్లగొండ ప్రతినిధి : ఏపీబీ న్యూస్, డిసెంబర్ 11తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో గురువారం…

2025 వరుస విషాదాల సంవత్సరం – దేశాన్ని కుదిపేసిన ప్రధాన సంఘటనలు..

2025లో భారతదేశంలో సంభవించిన అత్యంత దురదృష్టకర సంఘటనలు, అధిక సంఖ్యలో మరణాలకు కారణమైన వాటిపై వివరమైన మరియు వృత్తిపరమైన కథనం. న్యూఢిల్లీ(APB…

తొలి పోరుకు సిద్ధమైన పంచాయితీలు.. జిల్లాల వారీగా ఎన్నికల వివరాలు…

నల్లగొండ ప్రతినిధి : ఏపీబీ న్యూస్, డిసెంబర్ 11ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి పోరు నేడు (గురువారం) జరగనుంది. ఎలాంటి…

పంచాయతీ ఎన్నికల్లో వలసల ముప్పు… వర్గపోరుతో గ్రామాల్లో కలుషితమవుతున్న రాజకీయం

*పంచాయతీ ఎన్నికల్లో వలసల ముప్పు *స్పష్టమవుతున్న వలస రాజకీయాల ప్రభావం *అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రోత్సహించిన నేతలు *ఇప్పుడేమో కమిటీల ముందు…

నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ విస్తృత ప్రచారం

హైదరాబాద్(APB News): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి…

ఖబర్దార్ రేవంత్ రెడ్డి..కొండా సురేఖపై కుట్రలను..బీసీలపై దాడిగానే చూస్తాం: పుటం పురుషోత్తమరావు పటేల్

హైదరాబాద్(APB News): రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖపై సొంత కాంగ్రెస్ పార్టీలోని అగ్రవర్ణ నాయకులు చేస్తున్న…

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న బోనాల పాట 2025

తెలుగు మ్యూజిక్ లవర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన Lytus Music  బోనలు సాంగ్ 2025! ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడింది. ఎంతో…

దేశాన్ని కుదిపేసిన ఘోర ఘటన..తాజా అప్‌డేట్స్

అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదం: దేశాన్ని కుదిపేసిన ఘోర ఘటన అహ్మదాబాద్, జూన్ 13: భారతదేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసిన ఘోర…

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దు తాజా పరిస్థితి

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఈ దాడిలో…

9 నెలల తర్వాత క్షేమంగా భూమి మీదకు సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ దాదాపు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ…

ఐపీఎల్ 2025: ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లు ఇవే…

హైదరాబాద్, 16 ఫిబ్రవరి 2025: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఐపీఎల్ 2025 షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది. ఈ 18వ…

Share