నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్గా…
Category: తెలంగాణ
గ్రామీణ ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: ఎంపీ రఘువీర్ రెడ్డి
మాడ్గులపల్లి, ఏపీబీ న్యూస్: గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి చెప్పారు. మంగళవారం…
వార్డుల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలోని మున్సిపాలిటీ లలో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్…
విద్యార్థులతో పట్టుదలతో చదివి పేరెంట్స్ కు మంచి పేరు తేవాలి: సీబీఐ మాజీ డైరక్టర్
కోదాడ, ఏపీబీ న్యూస్: విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని సీబీఐ మాజీ డైరక్టర్ వి.వి లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం…
మున్సిపోల్స్కు సన్నాహాం.. జనాభా లెక్కలు వెల్లడించిన మున్సిపల్ శాఖ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు సోమవారం మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు…
రైతుల దగ్గర సరిగ్గా సెల్ ఫోన్లు లేవు యూరియా యాప్ ఎలా వాడుతారు?
సూర్యాపేట, ఏపీబీ న్యూస్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపులో గత , ప్రస్తుత ప్రభుత్వాలు రెండూ అన్యాయం చేశాయని సీపీఎం…
యూరియా కొరత లేదు…సమస్యలు ఉంటే 6281492368 కు కాల్ చేయండి
రైతులు ఆందోళన చెందొద్దు: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లాలో ఈ యాసంగి…
లిక్కర్ మాఫియా: మేమింతే బాస్..అధికార జులంతో అక్రమ కేసులు?
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో లిక్కర్ మాఫియా జూలు విదిల్చింది. 40 ఏళ్ల నుంచి లిక్కర్ మాఫియాను ఏలుతున్న…
ప్రభుత్వం పథకాలు రైతులకు చేరాలి…బ్యాంకు టర్నోవర్ రూ.4వేల కోట్లు
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్, డీసీసీబీ…
ఇక సెలవు
చండూరు, ఏపీబీ న్యూస్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతురావు అలియాస్ గణేష్ అంతిమయాత్ర ఆదివారం చండూరు మండలంలో…