Breaking News: మున్సిపల్ చైర్మన్ గా చిన వెంకటరెడ్డి.. వైస్ చైర్మన్ గా సందీప్ రెడ్డి

నేరేడుచర్ల, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొనతం…

Breaking News: కాంగ్రెస్​ లో సభ్యత్వం లేకున్నా బంపర్​ ఆఫర్​.. ఏకంగా సూర్యాపేట చైర్మన్​ పదవి

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రముఖ సివిల్ కాంట్రాక్టర్ మొరిశెట్టి లక్ష్యాది జాక్పాట్ కొట్టారు. ఎలాంటి రాజకీయ…

SLBC టన్నెల్ కోసం ప్రత్యేక విభాగం.. మంత్రి ఉత్తమ్ కీలక నిర్ణయం!

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలోని పెండింగ్ మరియు కొత్త సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల…

నన్ను బలి చేసేందుకే కర్ల రాజేష్ హత్య..మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

కోదాడ, ఏపీబీ న్యూస్: కోదాడ రాజకీయాల్లో ‘కర్ల రాజేష్’ మరణం పెను సంచలనంగా మారింది. బుధవారం కోదాడలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ…

సాగునీటి రంగంలో సరికొత్త అధ్యాయం రూ. 628.78 కోట్లు మంజూరు: మంత్రి ఉత్తమ్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ తెలంగాణ…

మున్నేరు-పాలేరు గ్రావిటీ లింక్ ప్రాజెక్టుకు రూ. 162.57 కోట్లు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలోని సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, వరద ముప్పును నివారించే లక్ష్యంతో ప్రభుత్వం ‘మున్నేరు-పాలేరు’ గ్రావిటీ…

తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీ పడేది లేదు: మంత్రి

కోదాడ, ఏపీబీ న్యూస్: గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నష్టపోయిన కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ కు దక్కాల్సిన వాటాలో…

వచ్చే రెండేళ్లలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు: పొంగులేటి

హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు రెండు దఫాలుగా అందిస్తామని హౌజింగ్, రెవిన్యూ శాఖ…

కేసీఆర్​, కేటీఆర్​ నిర్ణయమైతే చరిత్రలో క్షమించరాని తప్పు చేసినట్లే: కల్వకుంట్ల కవిత

సూర్యాపేట, ఏపీబీన్యూస్: అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ది ఒక డ్రామా అయితే, బీఆర్ఎస్ది మరొక హైడ్రామా అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత…

సుప్రీంకోర్టు న్యాయవాది తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్​ భేటీ

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం…

నూతన సంవత్సరం… ప్రముఖుల శుభాకాంక్షలు..

నల్గొండ, ఏపీబీ న్యూస్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా జిల్లా మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,…

హుజూర్​నగర్, కోదాడలో క్రిస్మిస్​ వేడుకల్లో మంత్రి ఉత్తమ్

హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: క్రిస్మిస్ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, హుజూర్నగర్లో ప్రధాన చర్చిలో ప్రార్ధనలు నిర్వహించారు. చర్చి…

Share