ఏడాదిలో 4.79 లక్షల మంది పైన కేసులు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: వాహనాదారులు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించి పోలీ సులకు చిక్కుతున్నారు. అతివేగం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం,…

మందుబాబులకు న్యూఇయర్​ కిక్కు.. వైన్ షాపులు అప్పటి వరకు ఓపెన్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల పై కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్…

కేసీఆర్​ బలంతోనే పంచాయతీల్లో సత్తా చాటిర్రు: కేటీఆర్​

నల్లగొండ, ఏపీబీ న్యూస్: పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరపున ఎవ్వరూ సహరించకపోయినప్పటికీ, కేసీఆర్ పోరాట స్పూర్తితో అధికార పార్టీ ఆగడాలు, అరాచకాలను…

సురభి నాటకాల లాగా కేటీఆర్, హరీష్ రావు తీరు: డిసిసి ప్రెసిడెంట్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: అధికారం లేనప్పుడు మాత్రమే కృష్ణా జలాలు గుర్తుకు వస్తాయని, అధికారం కోల్పోయిన  కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్…

ఆరోగ్యమే మహాభాగ్యం: సంపూర్ణ ఆరోగ్యం కోసం మీరు పాటించాల్సిన గోల్డెన్ టిప్స్!

హైదరాబాద్(APB Health): నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.…

రాష్ట్రంలో దద్దమ్మ పాలన నడుస్తుంది:మాజీ సీఎం కేసీఆర్

హైద్రాబాద్, ఏపిబీ న్యూస్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల తెలంగాణకు దరిద్రం పట్టుకుందని, ఇంకో వైపు రాష్ట్రంలో దద్దమ్మ పాలన నడుస్తోందని…

కొన్ని గ్రామాల్లో అనైక్యత వల్లే ఓడిపోయాం: మంత్రి ఉత్తమ్​

హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చిందని…

నామినేటెడ్​ పోస్టు రేసులో దుబ్బాక! పీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య?

నల్లగొండ ప్రతినిధి, ఏబీపీ న్యూస్: ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత దుబ్బాక…

10 ఎకరాల స్థలంలో స్టేడియం ఏర్పాటు

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా కేంద్రంలో క్రికెట్, ఫుట్బాల్ లాంటి ఆటలు ఆడేందుకు పది ఎకరాల స్థలంలో నూతన హంగులతో…

వివాదస్పదంగా మారుతున్న సివిల్​ సప్లై కార్పోరేషన్…

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా సివిల్ సప్లై కార్పోరేషన్ జిల్లా మేనేజర్లు (డీఎం)ల మార్పు వివాదస్పదంగా మారింది. రెండు…

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం… సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్, డీసీసీబీల పాలకవర్గాలను రద్ధు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు…

రంగు మారిన ధాన్యం…ఆఫీసర్ల భేరం! మిల్లుల అలాట్మెంట్లో చేతులు మారిన లక్షలు

నల్గొండ  ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పిన జిల్లా అధికార యంత్రాంగం చివరకు ప్లేట్…

Share