జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు.. జనరల్ కి ఎన్ని వార్డులు కేటాయించారంటే!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపాలిటీల్లో బీసీలకు 124 వార్డులు ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీలు, ఒక కార్పోరేషన్లో…

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్… ముగ్గుల్లో కానిస్టేబుల్ ప్రతిభ

తెలంగాణ, ఏపీబి న్యూస్: తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. వైద్యారోగ్య శాఖలో త్వరలో 10,000 కొత్త ఉద్యోగాలకు…

ట్రంప్ చేతికి ‘నోబెల్ శాంతి బహుమతి’…భారీగా పెరిగిన గోల్డ్ రేట్

అంతర్జాతీయం, ఏపీబి న్యూస్: 1. ట్రంప్ చేతికి ‘నోబెల్ శాంతి బహుమతి’: వెనిజులా నేత సంచలన నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్…

కోనసీమలో కోడిపందాల కోలాహలం.. కోట్ల రూపాయలు చేతులు మారుతున్న వైనం

ఆంధ్ర ప్రదేశ్ ఏపీబి న్యూస్: సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూరు, పల్లెటూరు వాతావరణం, రంగు రంగుల రంగవల్లిలు, ఆడపడుచుల ఆటపాటలు, ఏ…

కుటుంబ విలువలు ప్రతిబింబించే పండుగ సంక్రాంతి: నాగం

నల్లగొండ, ఏపీబీ న్యూస్: భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలకు, పండుగలకు ఎంతో విశిష్టమైన ప్రాధాన్యం ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్…

రేసులో మళ్లీ…ఆ ముగ్గురు! మేయర్​ పీఠం పైనే జోరుగా చర్చ

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నీలగిరి మేయర్ పీఠం పైన కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నల్లగొండ పట్టణాన్ని కార్పోరేషన్గా…

వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ సాంబార్ ​లో జెర్రి..ఎలుకలు, పురుగులతో కిచెన్​ రూమ్

 నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ పట్టణంలో పేరొందిన ప్రసాద్ ఉడిపి హోటల్లో వంట నూనెలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని, ఒకసారి వంటకు…

ఈ నెల 22నుంచి జాన్​పహాడ్​ దర్గా ఉర్సు

నేరేడుచర్ల, ఏపీబీ న్యూస్: ఈనెల 22, 23, 24న నిర్వహించే హజ్రత్ జాన్ పాక్ షహీద్ దర్గా ఉర్సు కు సంబంధించి…

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, CMRF చెక్కుల పంపిణీ

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ పట్టణంలోని SV గార్డెన్స్ నందు నియోజకవర్గ వ్యాప్తంగా 600 మంది లబ్ధిదారులకు 6 కోట్ల రూపాయల…

భూభారతి సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

యాదాద్రి, ఏపీబీ న్యూస్: భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులు పెండింగ్ లేకుండా  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంత…

మఠంపల్లి లక్ష్మీ నరసింహాస్వామి దర్శనానికి త్వరలో గవర్నర్​ జిష్ణుదేవ్​ శర్మ

హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: త్వరలోనే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వస్తారని, గవర్నర్…

జిల్లాల పునర్విభజన విషయంలో రాజకీయాలు చేయోద్దు: ఎంపీ చామల

జిల్లాల పునర్విభజన విషయంలో రాజకీయాలు చేయోద్దు: ఎంపీ చామల జనగామ, ఏపీబీ న్యూస్: జిల్లాల పునర్విభజన విషయంలోరాజకీయాలు చేయోద్దని, ప్రజలను గందరగోళంలోకి…

Share