APB News Exclusive: ఒడువని తుంగతుర్తి కాంగ్రెస్ లొల్లి..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ లొల్లి ఇక ఒడువదని అధిష్టానం సైతం చేతులెత్తేసింది. సామేలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి…

ఉపాధి హామీ పథకం అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: అధికారులకు కలెక్టర్ హెచ్చరిక..

నల్గొండ, ఏపీబీ న్యూస్: జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉంచకుండా,…

నేతన్నల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం: గట్టుప్పల్‌లో రాజగోపాల్ రెడ్డి హామీ..

గట్టుప్పల్/మునుగోడు, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ…

పేదల ఇళ్లు కూల్చడం.. మూసీ సుందరీకరణ అనిపించుకోదు: గాదరి కిశోర్ కుమార్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా మూసీ నది సుందరీకరణ అంశంపై తెలంగాణ సోషల్ ఫౌండేషన్…

Breaking News: సూర్యాపేటలో దారుణం: తండా యువకుడి అనుమానాస్పద మృతి..

సూర్యాపేట/చివ్వేంల, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో ఒక యువకుడి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. మండల పరిధిలోని…

Breaking News: 9ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూసాం.. ఇక ఓపిక లేదు అంటూ కోర్టు ఆవరణలోనే విలపించిన రిషితేశ్వరి తల్లి..

గుంటూరు, ఏపీబీ న్యూస్: 9 ఏళ్లుగా న్యాయం కోసం సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో నిరాశే మిగిలిందని వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి…

Breaking News: ఇక పట్టణాల్లో… పీఎన్జీ గ్యాస్

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అనేక రంగాల పైన తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ప్రధానంగా…

ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి: పి.ఎస్.యు రాష్ట్ర కమిటీ

ఉస్మానియా యూనివర్సిటీ, ఏపీబీ న్యూస్: తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ అంశం మరోసారి చిచ్చు రేపింది. ఫీజు బకాయిలపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన…

అద్భుతం: జీరో పెట్రోల్, జీరో ఛార్జింగ్! స్క్రాప్‌తో కారు.. వినూత్న ఆవిష్కరణ

అహ్మదాబాద్, ఏపీబీ న్యూస్: అవసరమే ఆవిష్కరణకు మూలం అంటారు. పెట్రోల్ ఖర్చులు భరించలేక, సామాన్యుడికి అందుబాటులో ఉండే రవాణా మార్గం కావాలని…

స్కూల్ రీ-ఓపెనింగ్ లోపు అన్ని పనులు పూర్తి కావాలి: అధికారులకు కలెక్టర్ డెడ్ లైన్!

నల్గొండ, ఏపీబీ న్యూస్: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ సర్వాంగ సుందరంగా సిద్ధం కావాలని జిల్లా…

Great:మునుగోడు సర్కార్ బడులకు ‘రాజగోపాల్ రెడ్డి’ భరోసా..

మునుగోడు, ఏపీబీ న్యూస్: ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు.…

మల్లికార్జున్ ఖర్గేపై పోలీసులకు ఫిర్యాదు: సరూర్ నగర్ పిఎస్ లో బీజేపీ నేతల కంప్లైంట్..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: రాజకీయ విమర్శలు శృతిమించి వ్యక్తిగత దాడులు మరియు రెచ్చగొట్టే వ్యాఖ్యల వరకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్…

Share