రోడ్డు ప్రమాదంలో నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి అండగా:ఎంపీ చామల

ఇటీవల మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర గాయాలతో బయటపడిన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప లో కృష్ణమూర్తి వారి కొడుకు వెంకన్న ను పరామర్శించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు. చనిపోయిన వారి చిత్రపటాలకు పూలమాలతో నివాళులర్పించారు. వారిని ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.

mp chamala mothkur 2

మోత్కూరు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గుర్రం కవిత, జిల్లా నాయకులు పైళ్ల సోమిరెడ్డి, గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి, టౌన్ అధ్యక్షులు గుండాగోని రామచంద్రు, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు కారు పోతుల వెంకన్న, అన్నెపు పద్మ, ఎక్స్ అఫిషియో మెంబెర్ ఆనందమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, లెంకల వేణు,మెంట నాగేష్, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share
Share