నూతన సంవత్సరం… ప్రముఖుల శుభాకాంక్షలు..

నల్గొండ, ఏపీబీ న్యూస్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా జిల్లా మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,…

గ్రామీణ ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: ఎంపీ రఘువీర్​ రెడ్డి

మాడ్గులపల్లి, ఏపీబీ న్యూస్​: గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎంపీ కుందూరు రఘువీర్​ రెడ్డి చెప్పారు. మంగళవారం…

విద్యార్థులతో పట్టుదలతో చదివి పేరెంట్స్ కు మంచి పేరు తేవాలి: సీబీఐ మాజీ డైరక్టర్​

కోదాడ, ఏపీబీ న్యూస్: విద్యార్థులు పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని సీబీఐ మాజీ డైరక్టర్​ వి.వి లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం…

కాంగ్రెస్​ పార్టీ పైన మోడీ కుట్రలు సహించం..

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్​ అని, అలాంటి పార్టీని ప్రధాని మోడీ దేశంలో లేకుండా చేసేందుకు…

ఎంసెట్లో మంచి ర్యాంకు సాధిస్తే పై చదవుల ఖర్చులు నేనే భరిస్తా

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: ఎంసెట్లో మంచి ర్యాంకు సాధిస్తే పై చదువులకు అవసరమయ్యే ఖర్చులన్నీ భరిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ…

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటికి సిద్ధం: IUML

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: కార్పొరేషన్, మున్సిపాలిటీ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడానికి తెలంగాణలో సిద్ధంగా ఉందని ది ఇండియన్…

బీఆర్​ఎస్ కొత్త సర్పంచ్​లకు స్వీట్స్​ ప్యాకెట్లు, గ్రీటింగ్​ పంపిన: కాంగ్రెస్ ఎంపీ

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: కొత్తగా ఎన్నికైన సర్పంచ్​లు పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​ కుమార్…

చనిపోయిన వదల్లేదు…ఇన్సూరెన్స్ పేరుతో మోసం

కోదాడ , ఏపీబీ న్యూస్​: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం కాలనీలో చనిపోయిన వ్యక్తి పేరిట ఇన్సూరెన్స్ కాజేసేందుకు…

నేటి తరానికి అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శ ప్రాయుడు: రమేష్ గుప్తా

హైదరాబాద్ (ఏపీబీ న్యూస్): భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి నేటి మరియు భావితరాలకు గొప్ప ఆదర్శ నాయకుడని…

హుజూర్​నగర్, కోదాడలో క్రిస్మిస్​ వేడుకల్లో మంత్రి ఉత్తమ్

హుజూర్​నగర్​, ఏపీబీ న్యూస్​: క్రిస్మిస్​ సందర్భంగా మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కోదాడ, హుజూర్​నగర్​లో ప్రధాన చర్చిలో ప్రార్ధనలు నిర్వహించారు. చర్చి…

Share