ముస్లింలకు ఇచ్చిన హామీలు రేవంత్ సర్కార్ నెరవేర్చాలి:సబితా ఇంద్రారెడ్డి

రంజాన్ మాస సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం లోని జలపల్లి మున్సిపాలిటీ ప్రీమియర్ ఫంక్షన్…

గెలవాలన్న ఆశ బీజేపీకి,గెలిపించాలన్న ఆశ ఫాం హౌస్ లో ఉన్నాయనకి ఉంది: ఎంపీ చామల

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు ఓబీసీ కేటగిరిలోనే ఉన్నారు. మోదీ గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు కూడా అక్కడ ముస్లింలు ఓబీసీ…

రాజలింగ మూర్తి హత్య…జ్యుడీషియల్ దర్యాప్తును వేగవంతం చేయాలి:కోట నీలిమ

కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు లో అవినీతి అక్రమాలు జరిగాయని, అవినీతిని ప్రశ్నిస్తూ రాజలింగ మూర్తి కోర్టు లో కేసు వేశారు. మూర్తి…

నా గెలుపులో మీరున్నారు మీ గెలుపులో నేనుంటా మాజీమంత్రి..

మహేశ్వరం(APB News): మహేశ్వరం మండల BRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.…

ఓ మహాత్మా ఈ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించు: పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

420 హామీలు ఇచ్చి 420 రోజులు అయ్యింది ! ఇప్పటికైనా , కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించి జ్ఞానోదయం కలిగించి,ఎన్నికల్లో ప్రజలకు…

420 హామీలను అమలు చేసే వరకు BRS పార్టీ పోరాటం ఆగదు: మంచే పాండు యాదవ్

మహేశ్వరం(APB News): మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు పి.ఏ.సి.ఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, వైస్ చైర్మన్…

“పద్మ అవార్డులు” తెలంగాణ కి అన్యాయం…కేంద్రాన్ని కడిగిపారేసిన ఎంపీ చామల

పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల…

కిషన్ రెడ్డి మోడీ క్యాబినెట్లో మంత్రి వా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో పాలేరువా?: ఎంపీ చామల

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్ళజోడు తీసేసి చూడు అన్ని సజావుగానే కనిపిస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి బృందం…

కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ చామల…

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కంపెనీలను వేల మైళ్ల దూరం ప్రయాణించి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు తీసుకెళ్లి వాటిని పెట్టుబడులుగా ప్రకటించడమే వినూతలమైన ఆలోచన…

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే పంచాయతీ ఎన్నికలు: బీసీ నాయకుల తీర్మానం

హైదరాబాద్ (APB News): ఈరోజు హైదరాబాద్ కాచిగూడ లో గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన బిసి మేధావుల సదస్సులొ పాల్గొన్న జాతీయ…

Share