దుర్గం చెరువులో 5 ఎకరాల భూమి కబ్జా..అందులో మాకు గజం జాగా లేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: దుర్గం చెరువు ఆక్రమణపై తన మీద వస్తున్న వార్తలను కొట్టిపడేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.…

సీఎం కు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన ప్రముఖులు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: సీఎం కు ఎంపి చామల శుభాకాంక్షలు నూతన సంవత్సరం సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…

2026 లో ఇలా చేయండి… ఏడాదంతా సంతోషమే…

కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో, మన జీవితాలను సానుకూల దృక్పథంతో మలచుకోవడానికి ఒక ప్రత్యేక కథనం. 2026 నూతన…

వార్డుల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్

హైదరాబాద్​, ఏపీబీ న్యూస్​: రాష్ట్రంలోని మున్సిపాలిటీ లలో వార్డుల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్…

నేటి తరానికి అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శ ప్రాయుడు: రమేష్ గుప్తా

హైదరాబాద్ (ఏపీబీ న్యూస్): భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి నేటి మరియు భావితరాలకు గొప్ప ఆదర్శ నాయకుడని…

కమ్యూనిస్టులను మోసం చేసిన కాంగ్రెస్..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్​: సీపీఐ ఎమ్మెల్సీ, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఊళ్లో సీపీఐకి కోలుకోలేని దెబ్బతగిలింది. పంచాయతీ ఎన్నికల్లో…

నీళ్ల పేరుతో తెలంగాణను నీళ్లలో ముంచిందే కేసీఆర్: మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు

ఏపీబీ న్యూస్​(హైదరాబాద్): దక్షిణ తెలంగాణకు సాగునీరు అందిస్తామన్న హామీలతో అధికారంలోకి వచ్చిన BRS ప్రభుత్వం పదేళ్ల పాలన తర్వాత కూడా ప్రజలకు…

మందుబాబులకు న్యూఇయర్​ కిక్కు.. వైన్ షాపులు అప్పటి వరకు ఓపెన్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్​: న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల పై కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్​…

రాష్ట్రంలో దద్దమ్మ పాలన నడుస్తుంది:మాజీ సీఎం కేసీఆర్

హైద్రాబాద్, ఏపిబీ న్యూస్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల తెలంగాణకు దరిద్రం పట్టుకుందని, ఇంకో వైపు రాష్ట్రంలో దద్దమ్మ పాలన నడుస్తోందని…

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం… సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్​, డీసీసీబీల పాలకవర్గాలను రద్ధు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు…

Share