బీబీనగర్ ఎయిమ్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన: ఎంపీ చామల

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ కేంద్రంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ (ఎయిమ్స్, బీబీనగర్) ను భువనగిరి పార్లమెంటు సభ్యులు…

రిజర్వాయర్ ద్వార చెరువులు,కుంటలు నింపి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తాం: ఎంపీ చామల

సిద్దిపేట(APB News): కొమురవెళ్లి మండలం తపాస్ పల్లి రిజర్వాయర్ ద్వార చెరువులు,కుంటలు నింపి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామన్న ఎంపీ…

బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని(APB News): విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే…

SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో BRS నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి: రేఖ బోయలపల్లి

ఏ టన్నెల్ నిర్మాణం జరిగిన లీకేజ్ లు సర్వసాధారణం. పని పాట లేని BRS నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. సంఘటన…

BRS MLA జగదీశ్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు రేఖ బోయలపల్లి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన  చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు రేఖ బోయలపల్లి BRS…

ముధోల్ ఎమ్మెల్యే తమ సహచరులతో…ప్రయాగ్‌రాజ్‌ ‌లో పవిత్ర స్నానాలు

ప్రయాగ్రాజ్(APB News): ముధోల్ నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ మహా కుంభమేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో…

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి కాంగ్రెస్ నాయకురాలు బోయినపల్లి రేఖ స్ట్రాంగ్ రిప్లై

సూర్యాపేట(APB News): అధికారంలో ఉన్నప్పుడు మరియు అంతకుముందు ఏనాడూ కూడా దురాజ్పల్లి లింగమంతుల స్వామిని కవిత దర్శించుకున్నది లేదు, బోనం పెట్టింది…

కొత్తకోట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన దేవరకద్ర MLA GMR

కొత్తకోట(APB News): కొత్తకోట ప్రీమియర్ లీగ్ ప్రీమియర్ లీగ్ -01క్రికెట్ పోటీలను క్రీడా మైదానం లో దేవరకద్ర ఎమ్మేల్యే జి. మధుసూదన్…

తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేసిన కులగణన దేశానికే ఆదర్శం: బోయలపల్లి రేఖ

సూర్యాపేట(APB News): దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని పని మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానికి ముఖ్యమంత్రి రేవంత్…

ఖబర్దార్ బండి సంజయ్…గద్దర్ గారిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి: బోయలపల్లి రేఖ

ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర…

రోడ్డు ప్రమాదంలో నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి అండగా:ఎంపీ చామల

ఇటీవల మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర గాయాలతో బయటపడిన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు…

మీ కడుపులో మంటకి ENO వాడండి KTR..కాని చిల్లర వేషాలు వేయకండి: ఎంపీ చామల

మోత్కూరు(APB News): యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం లో R &B గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం…

Share