నకిరేకల్, ఏపీబీ న్యూస్: నకిరేకల్ ఆఫీసర్స్ క్లబ్ సభ్యులకు ఘోరమైన అవమానం జరిగింది. గత ఏడేళ్ల నుంచి క్లబ్ జనరల్ బాడీ…
Category: జిల్లా వార్తలు
సాగర్ రైతులకు ఊరట: భూ సమస్యలపై ఎమ్మెల్యే జయవీర్ సమీక్ష.. త్వరలోనే పట్టాల పంపిణీ!
నాగార్జునసాగర్, ఏపీబీ న్యూస్: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి సాగర్ (టీ. సాగర్) మండలంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అటవీ భూముల…
APB News Exclusive: నకిరేకల్ మున్సిపాల్టీకి బంపర్ ఆఫర్!
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నకిరేకల్ మున్సిపాలిటీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ప్రస్తుత పాలకవర్గం గడువు వచ్చే నెల 6తో…
Breaking News: కోదాడలో కలకలం: కాలేజీ బిల్డింగ్పై నుండి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కోదాడ/సూర్యాపేట, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కిట్స్ (KITS) ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఉదయం తీవ్ర కలకలం…
నిడమనూరులో ‘బీఆర్ఎస్’ నాయకుల ముందస్తు అరెస్టు: సీఐడీ ఆఫీసు ముట్టడి పిలుపుతో పోలీసుల ఉక్కుపాదం
నిడమనూరు, ఏపీబీ న్యూస్: హైదరాబాద్లోని సీఐడీ (CID) కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులను నిడమనూరు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.…
Breaking News: “వీళ్ల పరిపాలన చూస్తుంటే బీపీ లేస్తుంది!”: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కూనంనేని నిప్పులు
కొత్తగూడెం, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 99 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన-ప్రగతి నివేదిక’ కార్యక్రమంలో…
Breaking News: ఘోరం: ‘ఆడపిల్ల’ పుడుతుందనే అనుమానంతో భార్య, ఇద్దరు కూతుళ్ల దారుణ హత్య
హన్మకొండ, ఏపీబీ న్యూస్: కన్న బిడ్డలను కాపాడుకోవాల్సిన తండ్రి, కట్టుకున్న భార్యకు అండగా ఉండాల్సిన భర్తే కాలయముడిగా మారాడు. మళ్ళీ ఆడపిల్ల…
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమం: మంత్రి కోమటి రెడ్డి
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు…
APB News Exclusive: కైలాసా… కాంగ్రెస్ ఆఫీస్ కలేనా? కట్టేనా?
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఆఫీసు నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. డీసీసీ అధ్యక్షులు మారుతున్నారే తప్పా పార్టీ…
అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రి ఏర్పాటు అభినందనీయం: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, ఏపీబీ న్యూస్: అత్యాధునిక యంత్రాలతో కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా నల్లగొండ నగరంలో సాయి నైసా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు…
మోత్కూరు శాఖా గ్రంథాలయ చైర్మన్గా కోమటి మత్స్యగిరి బాధ్యతల స్వీకరణ
మోత్కూరు, ఏపీబీ న్యూస్: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని శాఖా గ్రంథాలయ చైర్మన్గా కోమటి మత్స్యగిరి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తుంగతుర్తి…
‘ప్రజా పాలన’ గ్రామసభ: కొత్తగా 2 లక్షల పెన్షన్లు.. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు!
చిట్యాల/నల్గొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక“ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా…