నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నామినేటెడ్ పదవులకు ముహూర్తం సమీపిస్తోంది. ఉగాది సందర్భంగా నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు…
Author: APB News Desk
ఏఎస్ఐ వెంకటరెడ్డి సేవలు అభినందనీయం.. ఇంటిలిజెన్స్ విభాగంలో విశిష్ట సేవలు: ఎస్పీ
నల్లగొండ, ఏపీబీ న్యూస్: ఇంటిలిజెన్స్ విభాగంలో ఏఎస్ఐ(ASI)గా పనిచేసిన తుమ్మలపల్లి వెంకట రెడ్డి సేవలు అభినందనీయమని, ఆయన డిపార్ట్మెంట్కు విశిష్ట సేవలు…
Breaking News: తెలంగాణలో ‘బుల్డోజర్ రాజ్యం’.. కాంగ్రెస్పై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ఏపీబీ న్యూస్ డెస్క్: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత ఉదంతం తీవ్ర రాజకీయ దుమారానికి…
Big News: రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయంగా రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులకు నిర్వహిస్తున్న…
Breaking News: ఎల్బీనగర్లో కారు బీభత్సం.. డీసీఎంను, డివైడర్ ఢీకొట్టి పూర్తిగా దగ్ధం
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఎల్బీనగర్ సమీపంలో సాగర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిపై రాత్రి సమయంలో ఒక కారు అతివేగంతో దూసుకెళ్ళి ముందున్న…
Breaking News: బైకు ను ఢీ కొట్టిన SPR స్కూల్ బస్సు.. ఇద్దరు మృతి
నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చందనపల్లి స్టేజి వద్ద SPR స్కూల్ బస్సు వేగంగా…
Breaking News: సీఎం గారు… మును‘గోడు’ను పట్టించుకోండి: రాజగోపాల్ రెడ్డి వైఖరిలో అనూహ్యమైన మార్పు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు ఎక్కుపెట్టే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరిలో అనూహ్యమైన…
Breaking News: మధర్ డెయిరీతో ఎన్డీడీబీ డీల్.. ఎట్టకేలకు దిగొచ్చిన పాలకవర్గం
నల్లగొండప్రతినిధి, ఏపీబీన్యూస్: నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఈ మేరకు…
ఎస్ఎల్బీసీ(SLBC Project) పూర్తియ్యేది ఎప్పుడంటే?
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: శ్రీశైల సొరంగ మార్గం వచ్చే రెండేళ్లలో పూర్తిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 2028 జూన్…
వైభవంగా శ్రీ రామచంద్రుని రథోత్సవం – శివాజీ విగ్రహ ఆవిష్కరణ
నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ మండలం రామలగండ గ్రామంలో వెలసిన పురాతన క్షేత్రం శ్రీ సీతా రామచంద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు…
మునుగోడులో ₹200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిపూజ
మునుగోడు, ఏపీబీ న్యూస్: మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని దుబ్బ కాలువ రోడ్డులో ₹200 కోట్ల వ్యయంతో 2,500 మంది విద్యార్థులకు అత్యాధునిక…
APB News Exclusive: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ భీకర దాడి.. సుప్రీమ్ లీడర్ ఖమేనీ హతం.. అసలేం జరిగింది?
హైదరాబాద్, ఏపీబీ న్యూస్ డెస్క్: 28 ఫిబ్రవరి 2026, ప్రపంచ చరిత్రలో ఒక నిర్ణయాత్మక రోజు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,…
