నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సంస్థ చైర్మన్ పదవి కోసం అప్పుడే లాబీయింగ్…
Author: APB News Desk
కనికరం లేని ఖాకీలు.. పోస్ట్మార్టం మృతదేహం అప్పగించేందుకు లంచం అడిగిన కానిస్టేబుల్
హైదరాబాద్, ఏపీబీ న్యూస్ డెస్క్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యంత సంవేదన రహితమైన పోలీసు అవినీతి వెలుగులోకి వచ్చింది. పోస్ట్మార్టం నిర్వహించిన…
CCTV Footage: స్కూటీని ఢీకొట్టి పారిపోయిన నిలోఫర్ ఆసుపత్రి మహిళా డాక్టర్
హైదరాబాద్, ఏపీబీ న్యూస్ డెస్క్: నగరంలో హిట్ అండ్ రన్ ఘటన CCTV ఫుటేజ్ వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. గత…
Good News: నేటి నుండి శ్రీశైలంలో రోజుకు 4 విడతలుగా స్పర్శ దర్శనాలు
శ్రీశైలం, ఏపీబీ న్యూస్: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో నేటి నుండి భక్తులకు గొప్ప శుభవార్త.…
Breaking News: హైవేపై ప్రమాదం…సహాయం చేసిన స్థానికులపై మద్యం మత్తులో యువకుల దాడి
నల్గొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు…
APB News Exclusive: ఇప్పటికైతే… పాతాళ గంగ సేఫ్.. ఎండలు ముదిరితే ఈ మండలాలు కష్టమే
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాలో భూగర్భజల నీటి మట్టాలు సేఫ్ జోన్లోనే ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ…
రాజ్యసభ కు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు: కోమటి రెడ్డి బ్రదర్స్ మద్దతు
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులైన అభిషేక్ మను సింఘ్వీ మరియు వేం నరేందర్…
APB News Exclusive: అమిత్ రెడ్డి… బెర్త్ ఎక్కడ? ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు…
Breaking News: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) సిబ్బంది నిరవధిక సమ్మె
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ (HCASE) నేటి నుండి నిరవధిక సమ్మెను ప్రారంభించింది.…
Breaking News: 5 రోజులు జాగ్రత్త! – వాతావరణ కేంద్రం హెచ్చరిక
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మార్చి మొదట్లోనే ఎండలు భరించలేని స్థాయికి చేరాయి. ఉక్కపోత, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ…
Good News: ఈ నెల 14న హుజూర్నగర్ కు సీఎం రేవంత్
హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మానస పుత్రికగా గుర్తింపు పొందిన రామస్వామిగుట్ట వద్ద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను…
