Breaking News: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రభుత్వ స్వాధీనం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నేడు (ఫిబ్రవరి 23, 2026) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది.…

ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

నల్లగొండ, ఏపీబీ న్యూస్: వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన పనులను ప్రాధాన్యత క్రమంలో, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా…

రామస్వామి గుట్ట వద్ద ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్​ తేజస్​ నంద్​ లాల్​ పవార్​

హుజూర్నగర్, ఏపీబీ న్యూస్: ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో తేవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్…

వైభవంగా దాసరి నెమలిపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ బ్రహ్మోత్సవాలు..ప్రత్యేకత ఇదే

డిండి, ఏపీబీ న్యూస్: మండల పరిధిలోని దాసరి నెమలిపూర్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి 39వ…

Breaking News: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల బీభత్సం.. వడగండ్ల వానతో నేలరాలిన ఆశలు!

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండలు ముదురుతాయనుకుంటున్న తరుణంలో అకాల వర్షాలు విరుచుకుపడ్డాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్…

Breaking News: ఇక నుంచి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు బంద్.. అర్బన్​ లో నిర్మాణాలు పెంచాలని హౌజింగ్​ ఆదేశాలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు తాత్కాలిక బ్రేక్ పడనుంది. వాటికి బదులుగా మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ…

Breaking News: కోఠిలో ఉద్రిక్తత: ‘ఆశ’ దీపాలు ఆరిపోవాలా? పోలీసుల తోపులాటలో స్పృహతప్పిన ఆశా వర్కర్..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: నగరంలోని కోఠి డీఎంహెచ్ఓ కార్యాలయం సోమవారం రణరంగంగా మారింది. గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను…

Breaking News: ఓట్లప్పుడు హామీలు.. ఆపదొస్తే డోలీలేనా? మన్యం జిల్లాలో రోడ్డు లేక డోలీలో మృతదేహం తరలింపు!

పార్వతీపురం మన్యం, ఏపీబీ న్యూస్: దేశం బుల్లెట్ రైళ్ల వైపు పరుగులు తీస్తున్నా, గిరిజన పల్లెలకు మాత్రం ఇంకా కనీస రోడ్డు…

Breaking News: పసిపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేసిండ్రు: నలుగురు మృతి, 13 బృందాలతో ఇంటింటా సర్వే!

రాజమండ్రి, ఏపీబీ న్యూస్: నగరంలో కల్తీ పాలు పెను విషాదాన్ని నింపాయి. పాలు తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై నలుగురు మరణించడం…

మధు పార్క్ రిడ్జ్ వివాదం: హరీశ్ రావువి చిల్లర రాజకీయాలు – ఎంపీ చామల ఫైర్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.…

Heart Breaking: కన్నీరు తెప్పించే దృశ్యాలు… కుమ్మెర జాతరలో అమానుషం – రెండు నెలల పసికందు మృతి!

నాగర్ కర్నూల్, ఏపీబీ న్యూస్: దైవ దర్శనం కోసం వెళ్ళిన ఒక నిరుపేద కుటుంబానికి అగ్రకుల అహంకారం కోలుకోలేని శోకాన్ని మిగిల్చింది.…

Breaking News: సూర్యాపేట జిల్లాలో ఏసీబీ ఉచ్చు – అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఇల్లు, రైస్ మిల్‌పై దాడులు

సూర్యాపేట, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏసీబీ అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో డీఆర్డీఏ పీడీ (DRDA PD)గా పనిచేసి,…

Share